PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
తెలంగాణ

గణేష్ నిమజ్జనానికి డీ జే లు నిషిద్ధం, గాంధారి DJ యజమానుల బైండోవర్

పయనించే సూర్యుడు గాంధారి 26/08/25 గాంధారి మండలంలో గల DJ యజమానులు అందరిని రానున్న గణపతి ఉత్సవాల సందర్భంగా నిమజ్జనానికి DJ లు పూర్తిగా నిషిద్ధమని, అలాగే మండలంలో గల ఎనిమిది మంది డీజే యజమానులను గాంధారి తహసీల్దార్ ముందర ఒక సంవత్సరం వరకు బైండోవర్ చేయడమైనది. ఎవరైనా నిమజ్జనం దృష్ట్యా DJ లు నడిపించినట్లయితే వారి పైన కేసు చేసి డీజే ను సీజ్ చేయబడును అని గాంధారి SI ఆంజనేయులు తెలపరూ

తెలంగాణ

మురళీరాజుని మర్యాద పూర్వకంగా కలిసిన జిల్లా మహిళా విభాగం ఇంచార్జి కర్రా జయ సరిత

పయనించే సూర్యుడు ఆగస్టు, 25:- ప్రతినిధి ప్రత్తిపాడు నియోజవర్గం ఇంచార్జ్ ఎం. రాజశేఖర్ ) కాకినాడ జిల్లా మహిళా విభాగం ఇంచార్జిగా నియమితులైన కర్రా జయ సరిత ధర్మవరం గ్రామంలో ప్రత్తిపాడు నియోజకవర్గ వైయస్సార్సిపి నాయకులు,నరసాపురం పార్లమెంటు పరిశీలకులు,ఎంఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ముదునూరి మురళీ కృష్ణంరాజుని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసారు.రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న జయ సరిత కాకినాడ జిల్లా మహిళా విభాగం ఇంచార్జిగా కర్రా జయ

తెలంగాణ

పెద్ద శంకరంపేట్ రేషన్ డీలర్ల సమస్యలపై తాసిల్దార్ కు వినతి పత్రం..

పయనించే సూర్యుడు: ఆగస్టు 26 పెద్ద శంకరంపేట్ మండలం, మెదక్ జిల్లా. ( రిపోర్టర్ జిన్నా అశోక్ ) పెద్ద శంకరంపేట తాసిల్దార్ కార్యాలయంలో ఇన్చార్జ్ తాసిల్దార్ శ్రీనివాస్ కు వినతి పత్రం సమర్పించారు శంకరంపేట మండల డీలర్ అధ్యక్షులు పత్రికా విలేకరులకు తెలుపుతూ గత ఐదు(5 ) ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్టు నెలలుగా రేషన్ బియ్యం కమీషన్ రానందున ప్రతినెల హమాలి చార్జ్ షాప్ ల కిరాయి అప్పులు చేసి ఇబ్బందుల పాలయ్యారు

తెలంగాణ

మట్టి వినాయకులను ప్రతిష్టించుకోవాలి పర్యావరణ పరిరక్షణకు అందరూ కృషి చేయాలి

-ఏసీపి పి.ప్రశాంత్ రెడ్డి హసన్ పర్తి మండల్ రిపోర్టర్ సండ్ర పవన్ కళ్యాణ్ ఆగస్టు25( పయనించే సూర్యడు ):హనుమకొండ జిల్లా హాసన్ పర్తి 66వ డివిజన్ కేంద్రంలోని సుజాత విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమము పాఠశాల ప్రిన్సిపాల్ ఆకుతోట శాంతారామ్ కర్ణ అధ్యక్షతన నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏసీపీ పింగళి . ప్రశాంత్ రెడ్డి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కాజీపేట అతిథులుగా 66వ

తెలంగాణ

ఇందిరమ్మ ఇళ్లను క్యాప్సిరింగ్ చేసిన హౌసింగ్ A.E. టి. సుప్రియ..

పయనించే సూర్యుడు ఆగస్టు 25, (చింతకాని మండలం రిపోర్టర్. వేర్పుల కోటేశ్వరరావు) చింతకాని మండలంలో సుమారుగా 521 ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం లబ్ధిదారులకు అందించడం జరిగింది. ఆ లబ్ధిదారుల యొక్క ఇళ్ల నిర్మాణం బేస్మెంట్ వరకు అయిపోయి బిల్లుల కోసం ఎదురు చూస్తున్న వారి ఇళ్ల దగ్గర కు వచ్చి క్యాప్స్ రింగ్ చేసి ఆధార్ చూసి లబ్ధిదారులకు పలు సూచనలు చేశారు. ఆధార్ కార్డులో ఆంధ్రప్రదేశ్ అని ఉంటే డబ్బులు పడటం లేట్ అవుతుందని తక్షణమే

Scroll to Top