PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

న్యాయ విద్యలో అశోక్ రెడ్డి అసాధారణ ప్రతిభ అనంత్ న్యాయ కళాశాల స్నాతకోత్సవంలో పట్టా ప్రదానం

పయనించే సూర్యుడు ఫిబ్రవరి 16 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి మూట్ కోర్ట్ పోటీల్లో సత్తా.. ఉత్తమ మెమోరియల్ అవార్డు కైవసంన్యాయ విద్యలో కేవలం పట్టా అందుకోవడమే కాకుండా, తన విలక్షణ ప్రతిభతో అసాధారణ మేధోపటిమను కనబరుస్తున్నారు అనంత్ న్యాయ కళాశాల విద్యార్థి అశోక్ రెడ్డి తిప్పని. ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని కళ్యాణ మండపంలో శనివారం ఘనంగా జరిగిన కళాశాల స్నాతకోత్సవంలో ఆయన ఎల్‌ఎల్‌బీ (2022, 25) పట్టాను అందుకున్నారు. నిరంతర కృషి, పట్టుదల ఉంటే […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

హరహర శివ శంభో శంకర అంటూ శివాలయానికి పోటెత్తుతున్న భక్తులు

పయనించే సూర్యుడు ఫిబ్రవరి 15 (సూళ్లూరుపేట నియోజకవర్గ రిపోర్టర్ దాసు) తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలో శివాలయానికి పోటెత్తిన భక్తులు సూళ్లూరుపేట రైల్వే స్టేషన్ పక్కన ఉన్న శ్రీ నాగేశ్వర స్వామి దేవస్థానం కి తండోపతండాలగా భక్తులు హరహర శివ శంభో శంకర అంటూ ఓం నమశ్శివాయ అంటూ జపం చేస్తున్న సూళ్లూరుపేట పుర ప్రజలు మన టిడిపి కార్యాలయం పక్కన ఉన్న ప్రాచీన అభయ శంకరుని ఆలయంలో శివరాత్రి మహోత్సవాలు సందర్భంగా శ్రీ నాగేశ్వర

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఉమ్రాకు వెళ్తున్న మిత్రుడికి ఘన సన్మానం

యాడికి సిపిఐ మండల కార్యదర్శి జూటూరు మహమ్మద్ రఫీ పయనించే సూర్యుడు న్యూస్ ఫిబ్రవరి 14 శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి మండల కేంద్రంలోని నారాయణస్వామి కాలనీలో నివాసముంటున్న గాలి మిషన్ ఖజాముద్దీన్ ఉమ్రాకు వెళుతున్నడంతో తమ ప్రియతమ మిత్రుడిని శనివారం సిపిఐ మండల కార్యదర్శి జూటూరు మహమ్మద్ రఫీ, సిపిఐ అభిమాని జూటూరు అబ్దుల్ రజాక్ జూటూరు బ్రదర్స్ వారి మిత్ర బృందం జమాత్ తో కలిసి తమ మిత్రుడు ఖాజా మోదిన్ ను

HOME

ఝరి బి గ్రామం లో ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించిన భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ సిందే ఆనందరావు పటేల్

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలువెలుగుల చక్రపాణి నిర్మల్ జిల్లా తానూర్ మండలం లోని ఝరి బి గ్రామం లో ఈరోజు బైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ సిందే ఆనందరావు పటేల్ ఝరి బి గ్రామం లో నడుస్తున్నటువంటి ఇందిరమ్మ ఇళ్ల ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ సిందే ఆనందరావు పటేల్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ప్రజలకు ఇల్లు కట్టడానికి చాలా మంచి అవకాశం ఇచ్చింది

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మున్సిపల్ ఎన్నికల ఫలితాలలో గెలుపొందిన 22 వ వార్డ్ అభ్యర్తి అల్లెం లక్ష్మి ( దిలీప్ ) కు ఘనంగా సన్మానించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భోస్లె మోహన్ రావు పటిల్

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలివెలుగుల చక్రపాణి భైంసా ఎన్నికలలో గెలిచిన ప్రతి ఒక్క హిందుత్వ అభ్యర్థులకు హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియచేయడం జరిగింది.

Scroll to Top