న్యాయ విద్యలో అశోక్ రెడ్డి అసాధారణ ప్రతిభ అనంత్ న్యాయ కళాశాల స్నాతకోత్సవంలో పట్టా ప్రదానం
పయనించే సూర్యుడు ఫిబ్రవరి 16 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి మూట్ కోర్ట్ పోటీల్లో సత్తా.. ఉత్తమ మెమోరియల్ అవార్డు కైవసంన్యాయ విద్యలో కేవలం పట్టా అందుకోవడమే కాకుండా, తన విలక్షణ ప్రతిభతో అసాధారణ మేధోపటిమను కనబరుస్తున్నారు అనంత్ న్యాయ కళాశాల విద్యార్థి అశోక్ రెడ్డి తిప్పని. ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని కళ్యాణ మండపంలో శనివారం ఘనంగా జరిగిన కళాశాల స్నాతకోత్సవంలో ఆయన ఎల్ఎల్బీ (2022, 25) పట్టాను అందుకున్నారు. నిరంతర కృషి, పట్టుదల ఉంటే […]




