PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సాలూర లో పేకాట స్థావరాలపై సిసిఎస్ మెరుపు దాడులు.

మామూళ్ల మత్తులో స్థానిక పోలీస్ యంత్రాంగం? స్థానిక పోలీసులు దాడులు నిర్వహించకపోవడంపై ప్రజల అనుమానాలు పయనించే సూర్యుడు న్యూస్ ఆగస్టు 25 నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలోని సాలూర మండల కేంద్రంలో సాలుర గ్రామశివారులో పేకాట స్థావరాలపై జిల్లా సిసిఎస్ పోలీసులు ఆదివారం మెరుపు దాడులు చేశారు.పట్టుకున్న వారిని బోధన్ రూరల్ పోలీసులకు అప్పగించారు.బోధన్ రూరల్ ఠాణా ఎస్ఐ మచ్చెందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం నలుగురిని పట్టుకున్నారు.ఐదుగురు పరారయ్యారు.వారి వద్ద నుంచి 1200 నగదు,ఒక సెల్ […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

శాస్త్రీయ విద్యా విధానంపై ఉధృతమైన ఉద్యమాలను నిర్మించాలి

ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పయనించే సూర్యుడుఆగష్టు 23 (పొనకంటి ఉపేందర్ రావ్ ) టేకులపల్లి మండల మహాసభను శనివారం జూనియర్ కాలేజిలో నిర్వహించడం జరిగినది. టేకులపల్లి మండల నాయకులు.ఎ లోకేష్.అధ్యక్షతన జరిగిన సభలో జిల్లా కార్యదర్శి జె. గణేష్ పాల్గొని మాట్లాడుతూ. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా వ్యవస్థ పై మూకుముడిగా దాడి చేస్తున్నాయని, సామాజిక అంశమైన విద్యను వ్యాపార సరుకుగా మారుస్తున్నాయని, ఇంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అవుతున్న ఇంతవరకు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ప్రజలుకు రుచికరమైన ఆహారాన్ని అందించాలి షాదనగర్ ఎమ్మెల్యే వీర్ల పల్లి శంకర్

( పయనించే సూర్యుడు ఆగస్టు 24 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో మహబూబ్నగర్ రోడ్ లో బగారాబువ్వ – కోడికూర రెస్టారెంట్ ను ప్రారంభించన్న షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ , అనoతరం నిర్వహకులుసుజిత్ రెడ్డి, వినిత్ రెడ్డి ఎమ్మెల్యే వీర్ల పల్లి శంకర్ ను సన్మానించారు, ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ ఖాజా పాషా, ఎంపీటీసీ భార్గవ్ కుమార్ రెడ్డి, కట్ట వెంకటేష్ గౌడ్,

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఇల్లందు కోర్టును సందర్శించిన జిల్లా జడ్జి వసంత్ పాటిల్

పయనించే సూర్యుడు ఆగస్టు 24(పొనకంటి ఉపేందర్ రావు ) ఇల్లందు: శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జడ్జి వసంత్ పాటిల్ ఇల్లందు కోర్టును సందర్శించినారు. జడ్జి దేవరపల్లి కీర్తి చంద్రిక రెడ్డి పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికినారు. అనంతరం ఇల్లందు బార్ అసోసియేషన్ సభ్యులు పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సత్కరించినారు. అనంతరం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోర్టు ఆవరణంలో మొక్కలు నాటినారు,గత ఐదు నెలలుగా నిర్మాణంలో ఉన్న మరమ్మత్తులు పనులను వారు పర్యవేక్షించినారు, పెండింగ్లో ఉన్న పనులు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అదుపు తప్పి లారీ బోల్తా పడి ఒకరు మృతి.

పయనించే సూర్యుడు తేదీ 24 ఆదివారం జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ఇన్ఛార్జి బోయ కిష్టన్న, జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం మిట్టదొడ్డి గ్రామ సమీపంలో భారీ లోడుతో వెళ్తున్న లారీ అదుపు తప్పి బోల్తా పడి గుల్బర్గా వాసి అక్కడికక్కడే మృతి చెందిన ఇప్పటికైనా అధికారులు కాంట్రాక్టర్ మిగిలిపోయిన రోడ్లను పూర్తి చేయలేక ఉన్నందున ఇలాంటి ప్రమాదాలు జరుగును అలాగని ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించి రోడ్లను వెంటనే పూర్తి చేయాలని ప్రయాణికులు మరియు

Scroll to Top