PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఆర్టీసీ బస్టాండ్ లో ప్రైవేట్ పార్కింగ్

పయనిoచి సూర్యుడు ఆగస్టు 23 (సూళ్యూరుపేట మండల రిపోర్టర్ దాసు) సూళ్లూరుపేట ఆర్టీసీ బస్టాండ్ ని శ్రీహరికోట వారి సహాయంతో అద్భుతంగా నిర్మించారు కానీ అద్భుతం కొన్నాళ్లకే పరిమితైంది ఎక్కడ చూసినా బైక్ పార్కింగ్ ప్రైవేట్ వాహనాలు పార్కింగ్సు బస్టాండ్ లో నో పార్కింగ్ బోర్డు పెట్టిన దాన్ని ఎవరు ఆచరించట్లేదు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బైక్లు ప్రైవేటు వాహనాలు పార్క్ చేసి వెళుతున్నారు అన్ని ప్రైవేటు వాహనాలు పార్క్ చేసి వెళితే రివర్స్ వచ్చే […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పురపాలక సంఘంలో స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమo

పయని0చి సూర్యుడు ఆగస్టు 23 ( సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు ) స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమం లో భాగంగా ఈరోజు తేదీ. 23-08-2025న సూళ్లూరుపేట పురపాలక సంఘం పరిధిలో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు .. వర్షాకాల పరిశుభ్రత .అనే కార్యక్రము నిర్వహించడం జరిగింది. సూళ్లూరుపేట పురపాలక సంఘం పరిధిలో గల అన్ని వార్డులలో గల మురికి కాలువలు యందు ఆయిల్ బాల్స్ వేసి మలాథియన్ స్ప్రేయింగ్ చేయించుట జరిగినది. పట్టణ వీధుల యందు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఆపదలో ఆపద్బాంధవుడిలా ముదునూరి మురళీకృష్ణంరాజు

గుల్లా కరుణ,చల్లా సూర్యకాంతంలను పరామర్శించి 5 వేల చొప్పున సహాయం పయనించే సూర్యుడు ప్రతినిధి ప్రత్తిపాడు నియోజవర్గం ఇంచార్జ్ ఎం. రాజశేఖర్ ) ఆగస్టు, 22:- నియోజకవర్గంలో కష్టాల్లో ఉన్న ఎవరికైనా సహాయం చేయడమే ఎంఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ లక్ష్యమని అధినేత ముదునూరి మురళీకృష్ణంరాజు న్నారు.శంఖవరం మండలం అన్నవరం గ్రామానికి చెందిన వైస్సార్సీపీ నాయకులు గుల్లా ఆనంద్ భార్య కరుణకి,చల్లా సూర్యకాంతంలకు ఇటీవల పెరాలసిస్ రావడంతో వారిని పలకరించి యోగక్షేమాలు అడిగి తెలుసుకుని ఒక్కొక్క కుటుంబానికి 5

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సంతాపూర్ లో ఘనంగా లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవం

నరసింహస్వామి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి ఎమ్మెల్సీ నాగరకుంట నవీన్ రెడ్డి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి అన్నారు. కేశంపేట మండలం సంతాపూర్ గ్రామ పరిధిలో ఉన్న శ్రీశ్రీశ్రీ పానకాల లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవంలో ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి పాల్గొన్నారు.నరసింహ స్వామి వారి కళ్యాణ మహోత్సవం అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన ఎమ్మెల్సి నవీన్ రెడ్డి మాట్లాడుతూ ఇలాంటి పవిత్రమైన సందర్భాలలో పాల్గొనడం ఎంతో అనందదాయకమన్నారు.ఈ వేడుకలో

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పనుల జాతర కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీఓ జయంత్ రెడ్డి

వివిధ పనులను ప్రారంభించిన ఎంపీఓ ( పయనించే సూర్యుడు ఆగస్టు 22 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) రంగారెడ్డి జిల్లా ఫరూక్నగర్ మండల పరిధిలోని కడియాల కుంట తండాలో పనుల జాతర కార్యక్రమాన్ని ఫరూక్నగర్ ఎంపీఓ జయంత్ రెడ్డి ప్రారంభించారు. వివిధ అభివృద్ధి పనులను శంకుస్థాపన చేశారు. అదేవిధంగా ఉపాధి హామీ పథకంలో వందరోజులు పని పూర్తి చేసుకున్న కూలీలను సన్మానించడం జరిగింది. వీరితోపాటు గ్రామపంచాయతీ కార్మికులను కూడా ఘనంగా సన్మానించడం జరిగింది.

Scroll to Top