PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కె.పి.హెచ్.బి లో ఘనంగా మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు

పయనించే సూర్యుడు న్యూస్ ఆగస్టు 22 తెలంగాణ స్టేట్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి పద్మభూషణ్ కేంద్ర మాజీ మంత్రివర్యులు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా కెపిహెచ్పి డివిజన్ రమ్య గ్రౌండ్ లోని ఆయన జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ..ఈ కార్యక్రమానికి కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు హాజరయ్యి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ..ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కష్టాన్ని నమ్ముకుని సంకల్పమే ఆయుధంగా లక్ష్యాన్ని చేరుకోవడం చిరంజీవి […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

గద్వాల నియోజకవర్గంలో రోడ్లను పునర్నిర్మించండి,,

పయనించే సూర్యుడు తేదీ 22 శుక్రవారం జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ఇన్చార్జి బోయ కిష్టన్న, తెలంగాణ రాష్ట్ర రోడ్ల మరియు భవనాల శాఖ మంత్రివర్యులతో జోగులమ్మ గద్వాల జిల్లా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సమావేశం వినతి పత్రం హైదరాబాదులో మినిస్టర్ కావ్వార్ట్ ర్స్ నందు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సమావేశమై గద్వాల నియోజకవర్గంలో 200 కిలోమీటర్ల రోడ్ల పునర్నిర్మాణానికి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అంగన్వాడి భవన నిర్మాణానికి భూమి పూజ…

భూమి పూజ చేస్తున్న దృశ్యం… రుద్రూర్, ఆగస్టు 22 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) రుద్రూర్ మండల కేంద్రంలో ఎన్ఆర్ఈజీఎస్ నిధులు 12 లక్షల రూపాయలతో నూతన అంగన్వాడీ భవన నిర్మాణానికి శుక్రవారం ఎంపీడీవో భీమ్రావు, పంచాయతీ సెక్రెటరీ ప్రేమ్ దాస్, అంగన్వాడీ సూపర్ వైజర్ శ్రీలత స్థానిక నాయకులతో కలిసి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తోట అరుణ్ కుమార్, మాజీ సర్పంచ్ ఇందూరి చంద్రశేఖర్, నాయకులు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

గద్వాల నియోజకవర్గంలో రోడ్లను పునర్నిర్మించండి

పయనించే సూర్యుడు తేదీ 22 శుక్రవారం జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ఇన్చార్జి బోయ కిష్టన్న, తెలంగాణ రాష్ట్ర రోడ్ల మరియు భవనాల శాఖ మంత్రివర్యులతో జోగులమ్మ గద్వాల జిల్లా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సమావేశం వినతి పత్రం హైదరాబాదులో మినిస్టర్ కావ్వార్ట్ ర్స్ నందు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సమావేశమై గద్వాల నియోజకవర్గంలో 200 కిలోమీటర్ల రోడ్ల పునర్నిర్మాణానికి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పేగ పంచాయతీలో 6 కిమీ రోడ్డుకి అనుమతులు ఇవ్వని అటవి శాఖ అధికారులు.ఐటిడిఏ అధికారుల చుట్టూ తిరిగిన పనులు అవ్వక పోతే ఎవరి చుట్టూ తిరగాలి…

పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ ఆగస్టు 21 అల్లూరి జిల్లా , చింతూరు మండలం పేగ పంచాయతీ లో ఏడుగురాళ్ళ పల్లి నుండి , పేగ వరకు గల బీటి రోడ్డు దాదాపు 40సంవత్సరాలుగా ఉన్న రోడ్డు గుంతలు పడి ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు గర్భిణీ స్త్రీలలను , రోగులను , అంబులెన్స్ లో తీసుకెళ్ళడానికి గాని రైతులు మందుకట్టలు తీసుకొని రావడానికి కూడా అవకాశం లేకుండా ఇబ్బందులకు గురవుతున్నారు.

Scroll to Top