PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

డ్రై డే ఫ్రైడే కార్యక్రమం

పయనించే సూర్యుడు న్యూస్ ఫిబ్రవరి 13 శర్వాస్ వలి మండల రిపోర్టర్ యాడికి జిల్లా మలేరియా అధికారి డి ఓబుల్ సార్ ఆదేశాను ప్రకారము ఫ్రైడే డ్రైడ్ కార్యక్రమం నందు యాడికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పరమేశ్వర డాక్టర్ సాయి సుమంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తాడిపత్రి మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ శ్రీనివాసులు యాడికి ఐదో సచివాలయం నందు ఇంటింటికి వెళ్లి ఫీవర్ సర్వే నిర్వహించడం జరిగినది అలాగే నారాయణస్వామి కాలనీ […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అవగాహనతోనే సోషల్ మీడియా పోస్టులు పెట్టాలి…అభ్యంతరకర పోస్టులపై అడ్మిన్‌లే బాధ్యులు: డీఎస్పీ టి ఎస్ ఆర్ కె ప్రసాద్

పయనించే సూర్యుడు ఫిబ్రవరి 13 ముమ్మిడివరం ప్రతినిధి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో చేసే పోస్ట్‌లు సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతాయని, అందువల్ల వాట్సాప్ గ్రూప్ అడ్మిన్‌లు, వినియోగదారులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని అమలాపురం డీఎస్పీ టి.ఎస్.ఆర్.కె.ప్రసాద్ సూచించారు. డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఆదేశాల మేరకు అమలాపురంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో శుక్రవారం ఉదయం సోషల్ మీడియా దుర్వినియోగం, శాంతిభద్రతల (లా అండ్ ఆర్డర్) సమస్యలపై వాట్సాప్ గ్రూప్ అడ్మిన్‌లు, వినియోగదారులకు అవగాహన

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మక్తల్: 15వ వార్డులో కాంగ్రెస్ విజయం

{పయనించే సూర్యుడు} {ఫిబ్రవరి 13మక్తల్ } మక్తల్ మున్సిపాలిటీ కేంద్రంలోని పురపాలిక ఎన్నికల్లో కాంగ్రెస్ హవా . మక్తల్ పట్టణంలోని 15వ వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థి కోళ్ల సంధ్యా వెంకటేశ్ అఖండ విజయం సాధించారు. ఈ విజయంతో పార్టీ శ్రేణులలో ఉత్సాహం రెట్టింపవడంతో, కాంగ్రెస్ కార్యకర్తలు బాణసంచా కాల్చి, మిఠాయిలు పంచుకొని సంబరాలు జరుపుతున్నారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సైబర్ క్రైమ్ & సైబర్ నేరాలు

రోడ్ సేఫ్టీ,, డ్రగ్స్ వాటిపై అవగాహన కాట్రేనికోన ఎస్సై ఐ అవినాష్ పయనించే సూర్యుడు ఫిబ్రవరి 13 ముమ్మిడివరం ప్రతినిధి. గ్రంధి నానాజీ ​ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమp జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ మీనా ఐపిఎస్ వారు ఆదేశాల మేరకు, అమలాపురం డిఎస్పి టీఎస్ ఆర్కే ప్రసాద్ మరియు ముమ్మిడివరం సర్కిల్ ఇన్స్పెక్టర్ మోహన్ కుమార్ వారి పర్యవేక్షణలో, కాట్రేనికోన గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.​ఈ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

దాతల సహకారంతో విద్యార్థులకు వాటర్ బాటిల్స్ అందజేసిన ప్రధానోపాధ్యాయులు: కశెట్టి.జగనే

. జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఫిబ్రవరి 13 ఈరోజు జగన్నాధపురం ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న ప్రతి ఒక్క విద్యార్థికి లీటర్ వాటర్ బాటిల్ మరియు బిస్కెట్ ప్యాకెట్లు అందించడం జరిగింది. మార్కాపురం వాస్తవ్యులు గోళ్ళ హరీష్ కుమార్ మొదటి కుమార్తె షంయుక్త జన్మదినం సందర్భంగా జగన్నాధపురం ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు, రానున్నది ఎండాకాలం కాబట్టి ప్రతి ఒక్కరికి బ్రాండెడ్ వాటర్ బాటిల్ మరియు బిస్కెట్ ప్యాకెట్స్ అందించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ

Scroll to Top