PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రేపు కాట్రేనికోన మండల పరిషత్ సమావేశం

పయనించే సూర్యుడు ఫిబ్రవరి 12 ముమ్మిడివరం ప్రతినిధి నానాజీ కాట్రేనికోనడాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండల ప్రజా పరిషత్ బడ్జెట్ సమావేశం అనగా 13/ 2/ 2026 శుక్రవారం జరగనుంది. ఎంపీపీ కోలాటి సత్యవతి అధ్యక్షతన ఉదయం10 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశానికి అధికారులందరూ తప్పనిసరిగా హాజరుకావాలని ఎంపీడీవో రాజేశ్వరరావు కోరారు. సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పేందుకు సంబంధిత అధికారులందరూ పూర్తి సమాచారంతో సమావేశానికి హాజరుకావాలని ఆయన వివరించారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కేంద్ర ప్రభుత్వ కార్మిక ప్రజావ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలి. సిపిఎం జిల్లా కార్యదర్శి డిమాండ్

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్ నిజాంబాద్ జిల్లా భీమ్గల్ మండల కేంద్రంలో దేశవ్యాప్తంగా కార్మిక సంఘాల సమ్మెలో భీమ్గల్ పట్టణంలో అంగన్వాడీ ఉద్యోగులు, మున్సిపల్ కార్మికులు భారీ ర్యాలీ ధర్నా నిర్వహించటం జరిగింది. ముందుగా సిపిఎం జిల్లా కార్యదర్శి, అంగన్వాడీ యూనియన్ జిల్లా ఏ. రమేష్ బాబు మాట్లాడుతూ కేంద్ర బిజెపి ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని, విద్యుత్ సవరణ చట్టం మరియు ఉపాధి హామీ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మార్చిలో పరిషత్‌ ఎన్నికలు? వేగంగా కదులుతున్న రాష్ట్ర ప్రభుత్వం – రూ.450 కోట్ల నిధులే కీలకం

పయనించే సూర్యుడు న్యూస్ ఫిబ్రవరి 12 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ ఎన్నికలను మార్చి నెలలో నిర్వహించే దిశగా ప్రభుత్వం ఆలోచనలు వేగవంతం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. మునిసిపల్‌ ఎన్నికల ఫలితాలు అనుకూలంగా వస్తే అదే ఊపును కొనసాగిస్తూ పరిషత్‌ ఎన్నికలకు వెళ్లాలన్న వ్యూహంతో ప్రభుత్వం ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది.ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ఎన్నికలు పూర్తి చేయాలన్న ఆవశ్యకత ప్రభుత్వం ముందు నిలిచింది. ఈ ఏడాది లోపల

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

14 ఫిబ్రవరిని వీర జవాన్ల దినోత్సవంగా జరుపుకుందాం అమర జవాన్ల త్యాగాలను స్మరించుకుందా

{పయనించే సూర్యుడు {ఫిబ్రవరి 13 మక్తల్ } స్థానిక పట్టణం లో శ్రీ పడమటి ఆంజనేయ స్వామి దేవాలయ ఆవరణలో బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 14 ని అమరవీరుల దినోత్సవంగా జరుపుకుందాం అను గోడ పత్రికను విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు విశ్వహిందూ పరిషత్ ప్రఖండ అధ్యక్షులు కే. సత్యనారాయణ గౌడ్ నారాయణ పేట జిల్లా భజరంగ్ దళ్ కో- కన్వీనర్ పి.భీమేష్ మాట్లాడుతూ ప్రేమికుల రోజు ను పాశ్చాత్య దేశాల విష

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఉపముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ వారి ని కలసిన ఎమ్మెల్యేలు

గ్రామాల అభివృద్ధికి నిధులు కేటాయించినందుకు ధన్యవాదాలు పయనించే సూర్యుడు ఫిబ్రవరి 12 ముమ్మిడివరం ప్రతినిధి నానాజీ రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ వారి ని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాకి చెందిన పలువురు శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు పేరాబత్తుల రాజశేఖరం కలిశారు. తమ నియోజకవర్గాల పరిధిలోని గ్రామాల్లో పల్లెపండగ 2.0, సాస్కీ నిధులతో రోడ్లు, డ్రెయిన్లతోపాటు జేజేఎం నిధులతో రక్షిత మంచినీటి పథకాల పనులు, పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టినందుకు ధన్యవాదాలు

Scroll to Top