PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కూకట్పల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో 24వ సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ స్థాపిత దినోత్సవ వేడుకలు ఘనంగా

పయనించే సూర్యుడు న్యూస్ | ఫిబ్రవరి 12 | తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 24వ స్థాపన దినోత్సవం సందర్భంగా కూకట్పల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో గురువారం ఉత్సాహభరిత వాతావరణంలో వేడుకలు నిర్వహించారు. ఉదయం స్టేషన్ ఆవరణలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం పోలీస్ సిబ్బంది సమక్షంలో కేక్ కట్ చేసి స్థాపన దినోత్సవ శుభాకాంక్షలు పరస్పరం తెలియజేసుకున్నారు.ఈ సందర్భంగా సీఐ తిమ్మప్ప మాట్లాడుతూ పోలీసు శాఖకు […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కుండలేశ్వరంలో మహా శివరాత్రి ఏర్పాట్లను సమీక్షించిన ఆర్.డి.వో మాధవి

పయానించే సూర్యుడు ఫిబ్రవరి 12 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ భక్తులకు సదుపాయలను కల్పించాలి కాట్రేను కోన దక్షిణ కాశీగా పేరు పొందిన కుండలేశ్వరం పుణ్యక్షేత్రంలో మహా శివరాత్రి సందర్భంగా భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా తగు చర్యలు చేపట్టాలని అమలాపురం ఆర్డీవో కే మాధవి సూచించారు, బుధవారం ఆలయ ఆవరణలో తహసిల్దార్ రవి కిరణ్ అధ్యక్షతన సమావేశం జరిగిన సమావేశంలో ఆర్ డి ఓ కె మాధవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు, ఈ సందర్భంగా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

దిన్ దయాల్ ఉపాధ్యాయ వర్ధంతి

పయ నించే సూర్యుడు ఫిబ్రవరి 11 అమలాపురం ఈరోజు దీన దయాల్ ఉపాధ్యాయ వ వర్ధంతి సందర్భంగా అమలాపురంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు అడపా శ్రీనివాసరావు అధ్యక్షతన ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు ఆర్ వి నాయుడు గారు ప్రసంగిస్తూ దీన దయ్యాల ఉపాధ్యాయ పేరున అంత్యోదయ పథకం ప్రవేశపెట్టడం జరిగిందని గుర్తు చేశారు వారి సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో అనకాపల్లి ఇన్చార్జి కర్రీ చిట్టిబాబు గారు రాష్ట్ర బిజెపి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఉప ముఖ్యమంత్రి పవన్ చొరవతో కేంద్ర బడ్జెట్లో కొబ్బరి రైతులకు ప్రోత్సాహం

పయ నించే సూర్యుడు ఫిబ్రవరి 11 ముమ్మిడివరం ప్రతినిధి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో రాజోలు నియోజకవర్గం లో 13 గ్రామాలలో కొబ్బరి మొక్కలు ఎండిపోతున్న విషయాన్ని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల న్యూఢిల్లీలో కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకువెళ్ళడంతో బడ్జెట్లో ప్రోత్సాహకాలు ప్రకటించడం హర్షనీయమని మాజీ సర్పంచ్ అడబాల రత్న ప్రసాద్ పేర్కొన్నారు. రమణయ్యపేటలో జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో 13 గ్రామాలలో రెండు లక్షలకు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండిఐప్వా జిల్లా కన్వీనర్ లక్ష్మి

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలివెలుగుల చక్రపాణి ఫిబ్రవరి 12న దేశవ్యాప్త కార్మిక సంఘాలు చేపట్టిన సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని అఖిలభారత ప్రగతిశీల మహిళా సంఘం (ఐప్వా) జిల్లా కన్వీనర్ మెంగ లక్ష్మి పిలుపునిచ్చారు. బుధవారం మండల కేంద్రంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ కార్మికుల చట్టాలను, హక్కులను కాల రాస్తున్నాయని ఆమె విమర్శించారు. కనీస వేతనాలు లేకుండా చేయడం లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందన్నారు. కార్పొరేట్

Scroll to Top