PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి…

పయ నించే ఫిబ్రవరి 11 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ దీన్ దయాల్ ఉపాధ్యాయ వర్ధంతి కొత్తపేట మండలం వానపల్లి గ్రామం లో 175 బూత్ బిజెపి కమిటీ ఆధ్వర్యంలో బిజెపి సీనియర్ నాయకులు గొలకోటి వెంకటేశ్వరరావు నివాసం లో జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రాష్ట్ర యువ మోర్చా నాయకులు పాలూరి జయ ప్రకాష్ నారాయణ పాల్గొన్నారు. ముందుగా దీన్ దయాల్ చిత్రపటానికి బిజెపి నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జయ […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

లక్ష్యం పైన రైస్ మిల్ యాజమాన్యంతో ఏఎంసీ సమావేశం

పయనించే సూర్యుడు ఫిబ్రవరి 11 (సూళ్లూరుపేట నియోజకవర్గ0 ఇన్చార్జి దాసు) తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండల పరిధిలోని 2025 – 26 గాను ఆర్థిక సంవత్సరానికి నిర్ధేశించిన రూ.2.60 కోట్ల లక్ష్యసాధన పైన ఏఎంసి ఆధ్వర్యంలో నేడు సమీక్షా సమావేశం నిర్వహించారు ఇందులో భాగంగా సూళ్లూరుపేట. తడ . దొరవారి సత్రం మండలాలకు చెందిన రైస్ మిల్ యాజమానులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు ప్రస్తుతం రైస్ మిల్లుకు సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో లక్ష్య సాధన పైన

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మున్సిపల్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి..

పోలింగ్ జరిగే ప్రాంతాల్లో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు సెలవు.. ఓటర్లు స్వేచ్ఛాయుత, ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి.. జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్. పయనించె సూర్యుడు ఫిబ్రవరి 10(పొనకంటి ఉపేందర్ రావు ) భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రేపు నిర్వహించనున్న మున్సిపల్ ఎన్నికలను స్వేచ్ఛాయుతంగా, ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఒక ప్రకటనలో

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

నూతన గుడి నిర్మాణానికి విరాళం

వెంకిర్యాల లక్ష్మీదేవుని పల్లి గౌడ సంఘం నుండి గుడికి ₹40,000 విరాళం ( లోకల్ గైడ్ షాద్ నగర్) గ్రామ అభివృద్ధితో పాటు ధార్మిక కార్యక్రమాలకు తమ సహకారాన్ని చాటుకుంటూ వెంకిర్యాల లక్ష్మీదేవుని పల్లి గౌడ సంఘం వారు గుడి అభివృద్ధికి ₹40,000 (నలభై వేల రూపాయలు) విరాళంగా అందజేశారు.గుడి అభివృద్ధి, భక్తుల సౌకర్యాల పెంపు లక్ష్యంగా ఈ విరాళం ఎంతో ఉపయోగపడుతుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. సంఘంగా ముందుకు వచ్చి ధార్మిక సేవలకు తోడ్పాటు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

12న జరిగే దేశవ్యాప్త సార్వతీక సమ్మెను జయప్రదం చేయండి

( పయనించే సూర్యుడు ఫిబ్రవరి 10 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) ఈనెల 12న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎన్ రాజు అన్నారు మంగళవారం నాడు స్థానిక దేవి గ్రాండ్ హోటల్లో కార్మిక సంఘాలు ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 12వ తేదీన జరుగు దేశ వ్యాపిత సమ్మెలో కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులతో పాటు విద్యార్థులు, యువజనలు,

Scroll to Top