PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేయాలని

మోడీ దిష్టి బొమ్మ దగ్దం సీపిఐ (ఎంఎల్) ప్రజాపంథా పయనించె సూర్యుడు ఫిబ్రవరి 10(పొనకంటి ఉపేందర్ రావు ) ఇల్లందు ;దురహంకార అమెరికా సామ్రాజ్యవాది, యుద్దోన్మాది ఆయన ట్రంప్ తో మోడీ ప్రభుత్వం ద్రోహపూరిత స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలను విరమించుకోవాలని, నూతన విత్తన చట్టం రద్దు చేయాలని, విద్యుత్ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కమిటీ బిజెపి ప్రభుత్వ దిష్టి బొమ్మలను గ్రామాలలో దగ్ధం చేయాలని పిలుపులో భాగంగా ఈ రోజు కొమరారం […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఘనంగా సీఎం కప్ క్రీడా పోటీలు

{పయనించే సూర్యుడు} {ఫిబ్రవరి 11మక్తల్ } తెలంగాణ రాష్ట్రంలోని గ్రామీణ క్రీడాకారులకు ప్రోత్సాహం కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సీఎం కప్ క్రీడా పోటీలు మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమం నర్వ మండలం పాతచేడు గ్రామంలో జరిగింది.స్థానిక సర్పంచ్ లింగమ్మ మన్యం అధ్యక్షతన జరిగిన ఈ క్రీడా పోటీలకు జిల్లా క్రీడా యువజన సంక్షేమ అధికారి శెట్టి వెంకటేష్, నర్వ మండల ఎంఈవో రామిరెడ్డి, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సెక్రటరీ శ్రీనివాసరెడ్డి,

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సాయిబాబా ఆలయ ఏడవ వార్షికోత్సవం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు

పయనించే సూర్యుడు గాంధారి 11/02/26 గాంధారి మండలంలోని గౌరారం గ్రామంలో శ్రీ సాయిబాబా ఆలయ 7వ వార్షికోత్సవ సందర్బంగాఆలయంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు ప్రత్యేక పూజలు జడ్పీటీసీ తానాజీ రావు, ఆలయ దాత దుర్గా రెడ్డి, ముదేల్లి సొసైటీ చైర్మన్ సజ్జనపల్లి సాయిరాం, సర్పంచ్ అనిల్ గౌడ్, మాజీ ఎంపీటీసీ అంజయ్య, మాజీ సర్పంచ్ జయరాం,మాజీ ఉపసర్పంచ్ విఠల్, డైరెక్టర్ దాన సాయిలు, దెంక బాలరాజ్, మాజీ డైరెక్టర్ తుమ్ అంజయ్య, రమేష్, గ్రామస్తులు తదితరులు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బాసర మండలంలో రూ.92 లక్షల నిధులతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ..

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలివెలుగుల చక్రపాణి ఈ రోజు బాసర మండల కేంద్రంలో రూ.92 లక్షల నిధులతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ముధోల్ శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్ శంకుస్థాపన చేశారు.మండల కేంద్రంలోని రూ.20 లక్షల నిధులతో డ్రెయిన్ నిర్మాణం, రెండు అంగన్వాడి కేంద్రాల ఏర్పాటు, అలాగే రూ.21 లక్షల నిధులతో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అదేవిధంగా గ్రామంలోని ఆలయ ఆవరణలో రూ.7 లక్షల నిధులతో త్రాగునీటి (డ్రింకింగ్ వాటర్)

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

శ్రీ విజయ దుర్గ అమ్మవారి తృతీయ వార్షికోత్సవం.

పయ నించే ఫిబ్రవరి 10 ముమ్మిడివరం ప్రతినిధి( గ్రంధి నానాజీ) ముమ్మిడివరం మండలం కర్రీ వాని రేవు అగ్నికుల క్షత్రియ గ్రామంలో వేంచేసిఉన్న శ్రీ విజయ దుర్గ అమ్మవారి మూడవ వార్షికోత్సవం అత్యంత వైభవంగా గ్రామస్తుల ఆధ్వర్యంలో బ్రహ్మశ్రీ శ్రీకంఠం ప్రభాకర్ శర్మ బ్రహ్మత్వంలో గణపతి పూజ పుణ్యాహవాచనం పంచగవ్యం సకల దేవతా మండపారాధన అమ్మవారికి పంచామృత అభిషేకం సామూహిక కుంకుమార్చన గంగాదేవికి గోదావరి మాతకు విశేష కుంకుమార్చన నిర్వహించి భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం

Scroll to Top