PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

వామపక్ష కార్మిక సంఘాలు కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్‌తో

పయనించే సూర్యుడు ఫిబ్రవరి 10 (సూళ్లూరుపేట నియోజకవర్గం రిపోర్టర్ దాసు ) తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణ పురవీధుల్లో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ హోలీ క్రాస్ సర్కిల్ పెట్రోల్ బంక్ నుండి ప్రారంభమై పట్టణ వీధులలో ప్రచారం చేసింది. సిపిఐ సీనియర్ నాయకులు మోదుగుల పార్థసారథి కార్మికుల పోరాటాల విశిష్టతను గుర్తు చేస్తూ కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఖండించారు,. ఏ ఐ టి యు సి పట్టణ కార్యదర్శి నాగేంద్రబాబు మోడీ కేంద్ర […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

జి ఎన్ టి రోడ్డు ఆక్రమణ లను తొలగిస్తున్న ఆర్ అండ్ బి అధికారులు

పయనించే సూర్యుడు ఫిబ్రవరి 10 (సూళ్లూరుపేట నియోజకవర్గం దాసు) తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మున్సిపాలిటీ టౌన్ లో జి ఎన్ టి టిరోడ్డు గతంలో ఆక్రమణకు గురైంది అయిందని సూర్యుడు పేపర్లో వచ్చిన కథనాలు మేరకు ఆర్ అండ్ బి అధికారులు స్పందించి రోడ్డుని విస్తరణ చేస్తున్నారు ఇంతకుముందు ఉన్న రోడ్డులో ఆక్రములను తొలగించి రోడ్డు వెడల్పు చేసి అక్కడ ఉన్న స్థానంలో కొత్త రోడ్డు వేస్తున్నారు జనాభా పెరుగుదలకు అనుగుణంగా రోడ్డు విస్తరణ చేస్తున్నారు !

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఎన్నికలను శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు భైంసా సబ్ డివిజన్ అధికారులతో సమావేశమైన జిల్లా ఎస్పీ

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలివెలుగుల చక్రపాణి అధికారులకు మార్గదర్శకం చేసిన జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల ఐపీఎస్ రేపు జరగనున్న మున్సిపల్ ఎన్నికలు శాంతియుతంగా, స్వేచ్ఛాయుతంగా నిర్వహించేందుకు జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల ఐపీఎస్, ఈరోజు భైంసా సబ్ డివిజన్‌కు చెందిన పోలీసు అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల ఐపీఎస్ అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ..ఎన్నికల బందోబస్తు ఏర్పాట్లు, సమస్యాత్మక ప్రాంతాల గుర్తింపు, పోలింగ్ కేంద్రాల భద్రత, శాంతిభద్రతల

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

గ్రామకంఠం భూమి అక్రమ స్వాధీనం పై ఫిర్యాదు

సమగ్ర విచారణకు డిమాండ్ పయ నించే సూర్యుడు ఫిబ్రవరి 10 ముమ్మిడివరం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, పి.గన్నవరం నియోజకవర్గం, అయినవిల్లి మండలం, కే.జగన్నాధపురం గ్రామంలో గ్రామకంఠం భూమిని అక్రమంగా స్వాధీనం చేసుకున్న ఘటనపై జిల్లా కలెక్టరేట్‌లో ప్రజా సమస్యలు – ప్రజావేదిక కార్యక్రమంలో గ్రామ నాయకులు ఫిర్యాదు చేశారు.గ్రామకంఠం భూమిని వంశపారంపర్య భూమిగా చూపిస్తూ, మేడిశెట్టి శ్రీనిబాబు అనే వ్యక్తి రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై అక్రమంగా స్వాధీనం చేసుకుని రేకులతో పెద్ద షెడ్డును నిర్మించారని

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ముమ్మిడివరం ఎమ్మెల్యే,ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు పుట్టినరోజు వేడుకలు .

పయనించే సూర్యుడు ఫిబ్రవరి 9 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ముమ్మిడివరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు ఫ్రూట్స్ బ్రెడ్స్ అందజేసి , కేక్ కటింగ్ చేశారు,అనంతరం అన్న క్యాంటీన్లో ఉచితంగా పేదలకు భోజన వసతి కల్పించారు, స్పెషల్ కర్రీ, స్పెషల్ బిర్యానీ ఏర్పాటు చేశారు,ఈ సందర్భంగా జిల్లా పార్టీ అధ్యక్షులు గుత్తుల సాయి మాట్లాడుతూ ప్రియతమ ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు నియోజకవర్గంలో అందుబాటులో లేకపోయినప్పటికీ యువ నాయకుడు పృధ్విరాజ్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు అన్ని మండలాలలోనూ ఆయన

Scroll to Top