PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సమరసత సేవా ఫౌండేషన్, ధర్మనిధి కరపత్ర ఆవిష్కరణ

పైనించే సూర్యుడు ఫిబ్రవరి 6 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ముమ్మిడివరం మండలం సిహెచ్ గున్నేపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీశ్రీశ్రీ సత్తెమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో సమరసత సేవా ఫౌండేషన్ ధర్మనిధి కరపత్ర ఆవిష్కరణ ప్రముఖ వ్యాపారవేత్త టీ నాగేంద్రరావు(నాగు) ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆధ్యాత్మిక సేవకులు గొలకోటి వెంకటరెడ్డి మాట్లాడుతూ గత పది సంవత్సరముల నుండి రాష్ట్రవ్యాప్తంగా హిందూ ధర్మ ప్రచారంలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ మన ఆచార సాంప్రదాయాలను ప్రచారం చేస్తూ.. అన్య […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఒక యూనిట్ రక్తం మూడు ప్రాణాలను కాపాడుతుంది(బ్లడ్ బ్యాంక్)

ఎమ్మెల్యే దాట్ల – రక్తదానం మహాదానం పయనించే సూర్యుడు, ఫిబ్రవరి ,6 ముమ్మిడివరం ప్రతినిధి ప్రభుత్వ విప్ మరియు ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు జన్మది నాన్ని పురస్కరించుకొని మురమళ్ళ బైం జు ఫౌండేషన్ ప్రాంగణంలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరా నికి నియోజకవర్గ ప్రజల నుండి అపూర్వ స్పందన లభించింది నియోజకవర్గం నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని తమ అమూల్యమైన రక్తాన్ని దానం చేయడం, నాయకుడిపై ప్రజలు చూపిస్తున్న

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఒక యూనిట్ రక్తం మూడు ప్రాణాలను కాపాడుతుంది(బ్లడ్ బ్యాంక్) ఎమ్మెల్యే దాట్ల – రక్తదానం మహాదానం

జనం న్యూస్, ఫిబ్రవరి ,6 ముమ్మిడివరం ప్రతినిధిప్రభుత్వ విప్ మరియు ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు జన్మది నాన్ని పురస్కరించుకొని మురమళ్ళ బైం జు ఫౌండేషన్ ప్రాంగణంలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరా నికి నియోజకవర్గ ప్రజల నుండి అపూర్వ స్పందన లభించింది నియోజకవర్గంనలుమూలల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని తమ అమూల్యమైన రక్తాన్ని దానం చేయడం, నాయకుడిపై ప్రజలు చూపిస్తున్న అపారమైన అభిమానానికి ప్రతీకగా నిలిచింది. ఈ సందర్భంగా శాసనసభ్యులు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బైంసా పట్టణంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరఫున ఇంటింటి ప్రచారం నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ సంస్థ కార్పోరేషన్ చైర్మన్ డాక్టర్ రియాజ్ మరియు ముధోల్ మాజీ శాసనసభ్యులు శ్రీ జి. విఠల్ రెడ్డి

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలివెలుగుల చక్రపాణి బైంసా పట్టణంలోని పలు వార్డులలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరుపున ప్రచారం నిర్వహిoచి కాంగ్రెస్ పార్టీ అమలుపరుస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది ఇక్కడ కూడా అధికార పార్టీకి ఓటు వేసి గెలిపించుకోవాలని కోరారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ఇక్కడ జరగలేదని ఈ సమస్యను మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి వివరించడం జరిగింది అని అన్నారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

గురిగింజకుంట రామప్ప నాయుడు పార్థివదేహానికి నివాళులర్పించిన గుట్ట బాబు

పయనించే సూర్యుడు ఫిబ్రవరి 06.02.2026 కడప డిస్టిక్ టి సుండుపల్లె మండలం సుండుపల్లె మండలం పొలిమేరపల్లి గ్రామం పెద్దపల్లి నందు (గురిగింజకుంట మల్లికార్జున నాయుడు యర్రమనాయుడు తండ్రిగారైన) గురిగింజకుంట రామప్ప నాయుడు పార్థివ దేహానికి నివాళులర్పించిన టిడిపి బీసీ సాధికార సమితి పాల ఏకరి రాష్ట్ర కన్వీనర్ కోడూరు అబ్జర్వర్ గురిగింజ కుంట శివప్రసాద్ నాయుడు గుట్ట బాబు వారి కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది.ఈ కార్యక్రమంలో కోటికే సుబ్బరామప్ప నాయుడు,, టీడీపీ బీసీ సాధికార సమితి

Scroll to Top