సమరసత సేవా ఫౌండేషన్, ధర్మనిధి కరపత్ర ఆవిష్కరణ
పైనించే సూర్యుడు ఫిబ్రవరి 6 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ముమ్మిడివరం మండలం సిహెచ్ గున్నేపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీశ్రీశ్రీ సత్తెమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో సమరసత సేవా ఫౌండేషన్ ధర్మనిధి కరపత్ర ఆవిష్కరణ ప్రముఖ వ్యాపారవేత్త టీ నాగేంద్రరావు(నాగు) ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆధ్యాత్మిక సేవకులు గొలకోటి వెంకటరెడ్డి మాట్లాడుతూ గత పది సంవత్సరముల నుండి రాష్ట్రవ్యాప్తంగా హిందూ ధర్మ ప్రచారంలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ మన ఆచార సాంప్రదాయాలను ప్రచారం చేస్తూ.. అన్య […]




