అడవి పంది దాడిలో వ్యక్తి మృతి
పయనించే సూర్యుడు గాంధారి 07/02/26 గాంధారి మండలం హేమ్లా నాయక్ తండాకు చెందిన గుగులోతు సుభాష్ అనే వ్యక్తి మొన్న సాయంత్రం వాళ్ల తాండాకు చెందిన ఒక వ్యక్తి యొక్క భార్య తప్పుకోవడంతో గౌరారం శివారులో గల అడవుల్లో వెతకడానికి వెళ్లగా అక్కడ అడవి పంది దాడి చేయగా మెడపైన తీవ్ర రక్త గాయం జరిగి చనిపోయినట్టుగా అతని భార్య మంజుల ఫిర్యాదు ఇవ్వనైనది.కానీ ఇట్టి మృతి పైన పోలీసులకి ఉన్న అనుమానంతో గౌరారం అడవులలో నేరo […]




