PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అశ్వాపురం గ్రామ పంచాయతీలో గ్రామసభ నిర్వహణ

అధ్యక్షత వహించిన సర్పంచ్ సదర్ లాల్ పయనించే సూర్యుడు, ఫిబ్రవరి 5, అశ్వాపురం: ఈ రోజు అశ్వాపురం గ్రామ పంచాయతీలో సర్పంచ్ బానోత్ సదర్ లాల్ అధ్యక్షతన గ్రామసభను విజయవంతంగా నిర్వహించారు. ఈ సమావేశానికి గ్రామ స్థాయి అధికారులు, ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు, అంగన్వాడీ టీచర్లు, స్కూల్ హెచ్ఎంలు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, రెవెన్యూ అధికారులు తదితరులు హాజరై గ్రామాభివృద్ధి అంశాలపై చర్చించారు.ఈ గ్రామసభలో గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న ఇరవై ఒక్క మంది పారిశుద్ధ్య కార్మికులకు శానిటేషన్ […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

గ్రామ పంచాయతీలకు కేంద్రం శుభవార్త 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదలతో గ్రామాభివృద్ధికి కొత్త ఊపిరి

పయనించే సూర్యుడు న్యూస్ | ఫిబ్రవరి 5 | తెలంగాణ స్టేట్ ఇన్‌చార్జి: శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం గణనీయమైన శుభవార్తను అందించింది. 15వ ఆర్థిక సంఘానికి సంబంధించిన నిధులను విడుదల చేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేయగా, తొలి విడతగా రూ.259.36 కోట్లను విడుదల చేసింది. ఈ నిర్ణయంతో నిధుల కొరతతో స్తంభించిన అనేక గ్రామాభివృద్ధి పనులకు మళ్లీ ప్రాణం పోసినట్లయింది.కేంద్ర మంత్రులు జి. కిషన్ రెడ్డి, బండి సంజయ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

స్మశాన వాటిక కొరకు వినతి పత్రం అందజేసిన బిజెపి సుండుపల్లి మండల అధ్యక్షులు యస్. వి. రమణ గౌడ్

పయనించే సూర్యుడు కడప ఫిబ్రవరి 5 టీ సుండుపల్లి మండలం సుండుపల్లి మండల ఎమ్మార్వో కి స్మశాన వాటిక కొరకు వినతి పత్రం ముడింపాడు మాచి రెడ్డి గారి పల్లె పెదినేని కాలువ చిన్న గొల్లపల్లె పొలిమేర పల్లె రాయవరంలోని జంగంపల్లి హిందూ స్మశాన వాటికలు కేటాయించాలని కోరడమైనది టి సుండుపల్లి మండలం నందు మేము పైన తెలిపిన గ్రామాలలో హిందూ స్మశాన వాటిక లకు ప్రభుత్వ భూములు కేటాయించి ఎస్టి ఎస్సి బీసీలు అనేకమంది భూమిలేని

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ప్రజా ప్రభుత్వానికి అండగా ఉండండి మున్సిపాలిటీ ఎన్నికల్లో చేతు గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించండి

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ తాటికొండ గంగాధర్ బాల్కొండ నియోజకవర్గం లో -భీంగల్ పట్టణ ప్రజలకు బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ విజ్ఞప్తి. *భీంగల్ పట్టణ అభివృద్ధి కొరకు కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలవాలని బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ కోరారు.*ఈ ప్రజా ప్రభుత్వంలో అర్హులైన పట్టణ ప్రజలకు ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులను అందించాలని గత ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వక ప్రజలను

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

2026-2027 సం” కేంద్ర బడ్జెట్ ప్రజా వ్యతిరేకం,దేశాన్ని పర దినత వైపు నడిపిస్తుంది

పేదల పై కోతలు- సంపన్నులకు రాయితీ లు బిజెపి బడ్జెట్ దోపిడి వేదనలకు నిదర్శనం వ్యవసాయం. కార్మికులు. రాష్ట్రాలపై దాడి చేసిన కేంద్ర బడ్జెట్ ను ముక్త కంఠంతో ఖండించాలి పయనించే సూర్యుడు ఫిబ్రవరి 06 ఖమ్మం జిల్లా బ్యూరో గుగు భావుసింగ్ నాయక్ సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఖమ్మం జిల్లా నాయకులు భూక్యా శివ నాయక్ మాట్లాడుతూ….. గత ప్రభుత్వాలు తీసి పోకుండా బిజెపి ప్రభుత్వం తమ పుష్కార కాలంతో పేద ప్రజలకు వ్యతిరేకంగా

Scroll to Top