PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ప్రజా ప్రభుత్వానికి అండగా ఉండండి మున్సిపాలిటీ ఎన్నికల్లో చేతు గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించండి

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ తాటికొండ గంగాధర్ బాల్కొండ నియోజకవర్గం లో -భీంగల్ పట్టణ ప్రజలకు బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ విజ్ఞప్తి. *భీంగల్ పట్టణ అభివృద్ధి కొరకు కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలవాలని బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ కోరారు.*ఈ ప్రజా ప్రభుత్వంలో అర్హులైన పట్టణ ప్రజలకు ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులను అందించాలని గత ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వక ప్రజలను […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

2026-2027 సం” కేంద్ర బడ్జెట్ ప్రజా వ్యతిరేకం,దేశాన్ని పర దినత వైపు నడిపిస్తుంది

పేదల పై కోతలు- సంపన్నులకు రాయితీ లు బిజెపి బడ్జెట్ దోపిడి వేదనలకు నిదర్శనం వ్యవసాయం. కార్మికులు. రాష్ట్రాలపై దాడి చేసిన కేంద్ర బడ్జెట్ ను ముక్త కంఠంతో ఖండించాలి పయనించే సూర్యుడు ఫిబ్రవరి 06 ఖమ్మం జిల్లా బ్యూరో గుగు భావుసింగ్ నాయక్ సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఖమ్మం జిల్లా నాయకులు భూక్యా శివ నాయక్ మాట్లాడుతూ….. గత ప్రభుత్వాలు తీసి పోకుండా బిజెపి ప్రభుత్వం తమ పుష్కార కాలంతో పేద ప్రజలకు వ్యతిరేకంగా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయ వార్షికోత్సవం

పయనించే సూర్యుడు ఫిబ్రవరి 5 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ రాజనగరం లో కొలువైన వాసవీ కన్యకాపరమే శ్వరి అమ్మవారి ఆలయ వార్షికోత్సవం లో ముఖ్య అతిథులుగా బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు బిజెపి రాజానగరం పూర్వ అసెంబ్లీ కన్వీనర్ నీరుకొండ వీరన్న చౌదరి కమిటీ అధ్యక్షులు రొటేరి యన్ మండవిల్లి వెంకన్నబాబు ఆధ్వ ర్యంలో నిర్వహించారు. ఉదయం గణ పతి పూజ, పుణ్యాహవచనం, మండపారా ధన, అమ్మవారికి 11 రకాల ద్రవ్యాలు, 108 కలశాల నీటితో

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఆక్రమణ ఫై వినతి పత్రం అందజేత

పయనించే సూర్యుడు కడప టి.సుండుపల్లె, ఫిబ్రవరి 5 రాయవరం గ్రామం, మాచిరెడ్డి గారి పల్లి పంచాయితీ తొగురుపల్లి గ్రామంలో ప్రధాన రోడ్డు ఆక్రమణ వల్ల గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామానికి చెందిన పోలిశెట్టి యర్రయ్య కుటుంబ సభ్యులు సుమారు 15–20 అడుగుల మేర ప్రధాన రోడ్డును ఆక్రమించి, ఇటీవల సిమెంట్ రోడ్డుకు ఇరువైపులా రాతి కూశాలు నాటారని గ్రామస్తులు తెలిపారు. అలాగే మట్టి రోడ్డును కుదించడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోందన్నారు.ఈ ఆక్రమణలపై చర్యలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఆశీర్వదించండి అభివృద్ధి చేసి చూపిస్తా5 వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి వెంకటేశ్వర్లు( పెయింటర్)

{ పయనించే సూర్యుడు}{న్యూస్ జనవరి 6}మక్తల్ మక్తల్ , ఫిబ్రవరి 5 మునిసిపల్ ఎన్నికల్లో తనను ఆదరించి గెలిపించండి 5వ వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెంకటేశ్వర్లు( పెయింటర్) అన్నారు .ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం 5వ వార్డు పరిధిలోని నందిని నగర్. మైనార్టీ కాలనీ. ఎరుకలగేరి ,Bc కాలనీ ఏరియా లో విస్తృతంగా మద్దతు దారులతో కలిసి ఇంటిటి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా అభ్యర్థి వెంకటేశ్వర్లు. మాట్లాడుతూ కాంగ్రెస్ తోనే

Scroll to Top