PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కోరిన కోరికలు తీర్చే గున్నేపల్లి శ్రీసత్తెమ్మ తల్లి

నేటి నుంచి అమ్మవారి జాతర మహోత్సవాలు పయనించే సూర్యుడు ఫిబ్రవరి 4 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కోరిన కోరికలు తీర్చే చల్లని తల్లిగా పేరొందిన గున్నేపల్లి శ్రీ సత్తెమ్మ తల్లి జాతర మహోత్సవాలు ఈనెల 4వ తేదీ నుండి 8వ తేదీ వరకు ఘనంగా జరగను న్నాయి. ఇప్పటికే ఆలయం వద్ద భారీ విద్యుత్ దీపాలంకరణ ఏర్పాటు చేసి ఐదు రోజులు పాటు రాత్రి వేళ సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. చివరి […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అన్నిరంగాలను సంతృప్తిపరిచిన కేంద్ర బడ్జెట్

పయ నించే సూర్యుడు ఫిబ్రవరి 4 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు తాడి నరసింహారావుకేంద్ర బడ్జెట్పై మాట్లాడుతూ, ఈ బడ్జెట్ అన్ని రంగాలను సంతృప్తి పరిచేలా ఉందని అన్నారు.కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి గణనీయమైన నిధులు కేటాయించడం అభినందనీయమని పేర్కొన్నారు. ముఖ్యంగా ఏపీ గ్రామీణ రహదారి ప్రాజెక్టులకు రూ.500.99 కోట్లు, పట్టణ త్రాగునీటి సరఫరా మరియు మురుగు నీటి పారుదల నిర్వహణకు రూ.800

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఒక చారిత్రాత్మికం కేంద్ర బడ్జెట్__ఎమ్మెల్యే సుబ్బరాజు( బుచ్చిబాబు)

పయ నించే ఫిబ్రవరి 3 ముమ్మిడివరం ప్రతినిధి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఒక చరిత్ర ఆత్మ కమిటీ ఇది అన్ని వర్గాలకు ఎంతో ప్రయోజనం చేకూరే విధంగా ఉందని ముమ్మిడివరం నియోజవర్గం ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు (బుచ్చిబాబు) అన్నారు. కేంద్ర బడ్జెట్ పై ఆయన మాట్లాడుతూ దేశాన్ని 2047 నాటికి వికసిత్ భారత్‌గా తీర్చిదిద్దే దిశగా ఉందని, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఒక చారిత్రాత్మక మైలురాయిగా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

వికసిత్ భారత్ దిశ గా కేంద్ర ప్రభుత్వ బడ్జెట్

ప్రపంచ దేశాల్లో అగ్రస్థానంలో ఉండేలా, 2047 సంవత్సరానికి వికసిత్ భారత్ దిశగా బడ్జెట్. పయ నించే సూర్యుడు ఫిబ్రవరి 3 అమలాపురం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, భారతీయ జనతా పార్టీ పూర్వపాధ్యక్షులు యాళ్ల దొరబాబు మాట్లాడుతూ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 9 వ సారి ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో భారతదేశం ప్రపంచ దేశాలలో అగ్రస్థానంలో ఉండేలాగా 2047 సంవత్సరానికి వికసిత్ భారత్ దిశగా ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

వికసిత్ భారత్ దిశ గా కేంద్ర ప్రభుత్వ బడ్జెట్

పయ నించే సూర్యుడు ఫిబ్రవరి 3 ముమ్మిడివరం ప్రతినిధి నానాజీ ప్రపంచ దేశాల్లో అగ్రస్థానంలో ఉండేలా, 2047 సంవత్సరానికి వికసిత్ భారత్ దిశగా బడ్జెట్. కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెద్దపీట వేయడం జరిగింది. –సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలకు 2 వేల కోట్ల రూపాయలు ప్రకటన. ప్రపంచ దేశాల్లో విశ్వ గురువుగా భారతదేశాన్ని నిలిపే విధంగా ఉన్న బడ్జెట్..వీరన్న చౌదరి తూర్పుగోదావరి జిల్లా, రాజానగరం నియోజకవర్గం, బిజెపి సీనియర్ నాయకుడు నీరుకొండ వీరన్న చౌదరి మాట్లాడుతూ,

Scroll to Top