PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఉత్తమ పోలీస్ అవార్డు పొందిన స్నేహితుని ఘనంగా సన్మానించిన1998-1999 పదవ తరగతి స్నేహితులు

పయనించే సూర్యుడు గాంధారి 04/02/26 గాంధారి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1998-1999 పదవ తరగతి స్నేహితులు వారి మిత్రుడు ఆకుల శ్రీనివాస్ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఉత్తమ పోలీస్ అవార్డు అందుకున్న సందర్భంగా 1998-1999 పదవ తరగతి స్నేహితులు ఉత్తమ పోలీస్ అవార్డు పొందిన ఆకుల శ్రీనివాసులు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో పత్తి సాయిలు, క్యాతం కృష్ణ, జింగురుసురేష్, చీమలవర్ శ్రీనివాస్,సామల శ్రీనివాస్, తూర్పు సంతోష్, పత్తి లక్ష్మీకాంత్, లైన్ భాస్కర్, […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నగేష్ రెడ్డి చేతుల మీదుగా బీ ఫామ్ లు అందజేత..

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీకే గంగాధర్ గంగాధర్ బాల్కొండ నియోజకవర్గం భీంగల్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ భీంగల్ మున్సిపల్ అభ్యర్థులకు బీ ఫామ్ లు అందజేయడం జరిగింది. ఈ క్రింది అభ్యర్థులను సర్వేల ఆధారంగా అభ్యర్థులను ఖరారు చేసారు.*ఒకటవ వార్డు-ఆరేపల్లి శ్రీజ రెండవ వార్డు- పర్శ కుశలత మూడవ వార్డు- తోట సతీష్ కుమార్ నాలుగవ వార్డు- విజయ కోటగిరి ఐదవ వార్డు- గంగమణి కర్నె ఆరవ వార్డు- బోదిరె నాగమణి ఏడవ వార్డు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఎడ్ బిడ్ గ్రామంలో అంగరంగ వైభవంగా మల్లన్న జాతర

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలివెలుగుల చక్రపాణి ముధోల్ మండలంలోని ఎడ్ బిడ్ గ్రామంలో అంగరంగ వైభవంగా నిర్వహించిన మల్లన్న జాతరకు ముఖ్య అతిథిగా ముధోల్ శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు భక్తిశ్రద్ధలతో మల్లన్న స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారికి బెల్లం ముద్దులతో తులాభారం నిర్వహించారు.అనంతరం జాతరలో భాగంగా నిర్వహించిన కుస్తీ పోటీని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, భక్తులు,

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి భీంగల్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ బి పాములను అభ్యర్థులకు అందజేశారు

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టి కే గంగాధరబాల్కొండ నియోజకవర్గం లో భీంగల్ మున్సిపల్-బీఆర్ఎస్ పార్టీ భీంగల్ మున్సిపల్ అభ్యర్థులకు బి ఫామ్ లు అందజేయడం జరిగింది.-ఈ క్రింది అభ్యర్థులను సర్వేల ఆధారంగా అభ్యర్థులకు ఖరారు చేశారు,-బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల వార్డ్ కౌన్సిలర్ సభ్యుల వివరాలు,1,ఒకటో వార్డు కౌన్సిలర్ గా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి శెవ్వ అశోక్,2, రెండోవార్డు కౌన్సిలర్ అభ్యర్థి చింతలూరి పద్మ,3, మూడో వార్డు అభ్యర్థి, మోత లింబాద్రి,4, నాలుగో వార్డ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రోజు రోజుకు పతనమవుతూ భారీగా తగ్గుతున్న బంగారం.

.పయనించే సూర్యుడు న్యూస్ ఫిబ్రవరి 3 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి బంగారం ధర భారీగా తగ్గుతోంది. ముఖ్యంగా పసిడి ధరలు అంతర్జాతీయ మార్కెట్లలో విపరీతంగా తగ్గిపోతున్నాయి. తాజాగా ఫిబ్రవరి రెండో తేదీ సోమవారం చూసినట్లయితే బంగారం ధరలు ఇలా ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ఒక ఔన్స్ బంగారం ధర ప్రస్తుతం 4,751 డాలర్లు పలుకుతోంది. ఉదయం నుంచి గమనించినట్లయితే దాదాపు 139 డాలర్లు బంగారం ధర పతనం అయినట్లు చూడవచ్చు.ఇంకా దేశీయ మార్కెట్లలో గమనించినట్లయితే

Scroll to Top