PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భవిత కేంద్రంలో ప్రత్యేక వైద్య శిబిరం

పయనించే సూర్యుడు గాంధారి 04/02/26 భవిత కేంద్రంలో ప్రత్యేక వైద్య శిబిరం మండల కేంద్రంలోని భవిత ప్రత్యేక పాఠశాలలో దివ్యాంగులైన నరాల బలహీనతతో బాధపడుతున్న విద్యార్థిని, విద్యార్థులకు డాక్టర్ స్వాతి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ వైద్య పరీక్షలను పరిసర గ్రామాలలోని విద్యార్థులు వినియోగించుకొని సకలాంగులుగా మారాలని ఆమె తెలిపారు. ఈ ఫిజియోథెరపీ క్యాంపులను వారానికి రెండు సార్లు నిర్వహిస్తామని ప్రత్యేక ఉపాధ్యాయుడు పెంటయ్య రిసోర్స్ టీచర్ సాయన్నలు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఎడ్ బిడ్ గ్రామంలో అంగరంగ వైభవంగా మల్లన్న జాతర

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలివెలుగుల చక్రపాణి ముధోల్ మండలంలోని ఎడ్ బిడ్ గ్రామంలో అంగరంగ వైభవంగా నిర్వహించిన మల్లన్న జాతరకు ముఖ్య అతిథిగా ముధోల్ శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు భక్తిశ్రద్ధలతో మల్లన్న స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారికి బెల్లం ముద్దులతో తులాభారం నిర్వహించారు.అనంతరం జాతరలో భాగంగా నిర్వహించిన కుస్తీ పోటీని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, భక్తులు,

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కీర్తి శేషులు ప్రమోద్ కుమార్ స్మారక టెన్నిస్ బాల్ టి -10 క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న పోలీస్ కమిషనర్

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్ని జామాబాద్ పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తున్నటువంటి ప్రమోద్ కుమార్ పి.సి : 1924 అక్టోబర్ 17న మరణించడం జరిగింది. ప్రమోద్ కుమార్ జ్ఞాపకార్ధము పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బాల్కొండ యువత ను ప్రోత్సహించే కార్యక్రమం లో భాగంగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది.ఇట్టి ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా *నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య, ఐపీఎస్.,* హాజరై ముందుగా 2 నిమిషాలు మౌనం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బుగ్గబావి గూడెంలో ఘనంగా గంగదేవమ్మ జాతర మేకపోతు బలితో మొక్కులు తీర్చుకున్న గండ్రవానిగూడెం గ్రామ భక్తులు

పయనించే సూర్యుడు న్యూస్ ఫిబ్రవరి 2 తెలంగాణ స్టేట్ ఇంచార్జి శ్రీనివాస్ రెడ్డి బుగ్గబావి గూడెం:ప్రాంత ప్రజల ఆరాధ్య దైవమైన గంగదేవమ్మ జాతర బుగ్గబావి గూడెంలో భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించబడింది. ఈ జాతరకు గండ్రవానిగూడెం గ్రామానికి చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై తమ మొక్కులను నెరవేర్చుకున్నారు.సంప్రదాయ ఆచారాల ప్రకారం గంగదేవమ్మకు మేకపోతు బలి సమర్పించి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామాల్లో శాంతి, సమృద్ధి, పంటల పుష్కలత కలగాలని, కుటుంబ సభ్యుల ఆరోగ్యం కాపాడాలని

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కెసీఆర్‌పై రాజకీయ కక్ష సాధింపుతో ప్రజల గుండెల్లోని స్థానం తొలగించలేరు: మాధవరం రోజా దేవి

జనం న్యూస్ ఫిబ్రవరి 2 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) అధినేత కేసీఆర్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది అని వివేకానందనగర్ డివిజన్ కార్పొరేటర్ మాధవరం రోజా దేవి రంగారావు తీవ్రంగా మండిపడ్డారు.కేసీఆర్‌కు సిట్ నోటీసులు జారీ చేసిన చర్యను ఖండిస్తూ, శేరిలింగంపల్లి నియోజకవర్గం వివేకానందనగర్ డివిజన్ పరిధిలోని మాధవరం నగర్ కాలనీ డివిజన్ పార్టీ కార్యాలయం నుంచి స్థానిక పార్టీ

Scroll to Top