దాతల సహకారంతో పాఠశాలకు అన్ని వసతులు కల్పిస్తున్న కశెట్టి. జగన్.
. జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఫిబ్రవరి 2 ఈరోజు తర్లుపాడు మండలం జగన్నాధపురం ప్రాథమిక పాఠశాలకు 15000 రూపాయలు విలువగల బీరువాను దాత నంద్యాల వాస్తవ్యులు శ్రీ పెరుమాళ్ళ. బాల మోహన్ రావు అందించారని ప్రధానోపాధ్యాయులు జగన్ తెలియజేశారు. పాఠశాలలో రికార్డులు భద్ర పరచుకొనుటకు సరైన వసతి లేదని దాతను కోరగా వెంటనే 15 వేల రూపాయలు విలువగల బీరువాను స్కూలుకి అందించి తన మంచి మనసును చాటుకున్నారు అని జగన్ తెలియజేశారు. ఈ సందర్భంగా […]




