PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

దాతల సహకారంతో పాఠశాలకు అన్ని వసతులు కల్పిస్తున్న కశెట్టి. జగన్.

. జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఫిబ్రవరి 2 ఈరోజు తర్లుపాడు మండలం జగన్నాధపురం ప్రాథమిక పాఠశాలకు 15000 రూపాయలు విలువగల బీరువాను దాత నంద్యాల వాస్తవ్యులు శ్రీ పెరుమాళ్ళ. బాల మోహన్ రావు అందించారని ప్రధానోపాధ్యాయులు జగన్ తెలియజేశారు. పాఠశాలలో రికార్డులు భద్ర పరచుకొనుటకు సరైన వసతి లేదని దాతను కోరగా వెంటనే 15 వేల రూపాయలు విలువగల బీరువాను స్కూలుకి అందించి తన మంచి మనసును చాటుకున్నారు అని జగన్ తెలియజేశారు. ఈ సందర్భంగా […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కవులు సమాజ అభివృద్ధి లో భాగం అవ్వాలి.

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 02 ఫిబ్రవరిసంగారెడ్డి జిల్లా (జహీరాబాద్ నియోజకవర్గం ) జిల్లా కేంద్రమైన సంగారెడ్డి రిటైర్డ్ ఎంప్లయిస్ భవనంలో ప్రముఖ కవి విశ్రాంత ఉపాధ్యాయుడు డా. మహమ్మద్ షరిప్ రచించిన గరిసె కథల సంపుటి పుస్తకావిస్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఇది వరకే డాక్టర్ .మహమ్మద్ షరిప్ పద్యశతకాలను, కావ్యఖండాలను, వచనకవితలను, ఎన్నో పుస్తకాలను రచించారు. అందంలో భాగంగా గరిసె కథల సంపుటిని వైవిద్యమైన రీతిలో రచించి ఎందరి మన్నలను పొందరు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

HRPC కడప జిల్లా ఎడ్యుకేషన్ సెల్ చైర్మన్ గా ఎన్నికైన గురివిగారి వాసు

.జనం న్యూస్ నందలూరుకడప జిల్లా. నందలూరు మండలం నాగిరెడ్డిపల్లి మేజర్ పంచాయతీ వస్తావ్యుడు గురివిగారి వాసు మాట్లాడుతూ “హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా” కడప జిల్లా ఎడ్యుకేషనల్ సెల్ చైర్మన్ గా నన్ను ఎన్ను కున్నందుకు “మా ప్రియమైన మానవ హక్కుల పరిరక్షణ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జాతీయ చైర్మన్ తాళ్లూరి ప్రసనకుమార్ కి రాయలసీమ చైర్మన్ నెసే జాన్ కి ,జిల్లా అధ్యక్షులు Dr.డేవిడ్ కళ్యాణ్ రాజ్ కి, రాయలసీమ క్రైమ్ అండ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మహిళా సమాఖ్య భవనానికి మంజూరు పత్రాన్ని అందజేసిన ముధోల్ శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్ …

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలివెలుగుల చక్రపాణి భైంసా మండలంలోని కుంసర గ్రామనికి సంబంధించి 10 లక్షల నిధులతో (V.O బిల్డింగ్) మహిళా సమాఖ్య సంఘ భవన నిర్మాణానికి సంబంధించిన మంజూరు పత్రాన్ని ముధోల్ శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్ అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహిళల అభ్యున్నతే దేశాభివృద్ధికి పునాది అని పేర్కొన్నారు. మహిళలు ఆర్థికంగా, సామాజికంగా బలపడినప్పుడే సమాజం ముందుకు సాగుతుందని తెలిపారు.కేంద్ర ప్రభుత్వం మహిళల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కీర్తి శేషులు ప్రమోద్ కుమార్ స్మారక టెన్నిస్ బాల్ టి -10 క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న పోలీస్ కమిషనర్

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్నిజామాబాద్ పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తున్నటువంటి ప్రమోద్ కుమార్ పి.సి : 1924 అక్టోబర్ 17న మరణించడం జరిగింది. ప్రమోద్ కుమార్ జ్ఞాపకార్ధము పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బాల్కొండ యువత ను ప్రోత్సహించే కార్యక్రమం లో భాగంగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది.ఇట్టి ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా *నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య, ఐపీఎస్.,* హాజరై ముందుగా 2 నిమిషాలు మౌనం పాటించడం

Scroll to Top