Wednesday, March 19, 2025
HomeUncategorizedడిఎస్పీని మర్యాద పూర్వకంగా కలసిన ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్ రవికుమార్

డిఎస్పీని మర్యాద పూర్వకంగా కలసిన ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్ రవికుమార్

Listen to this article

పయనించే సూర్యుడు, ఫిబ్రవరి 2, ఆదోని టౌన్ రిపోర్టర్ గుమ్మల బాలస్వామి
_
ఆదోనిలో డి.ఎస్.పి హేమలతను ఆదివారం ఆదోని డివిజన్ ఎస్సీ/ఎస్ టి విజలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్, ఎరుకుల రవికుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం మాట్లాడుతూ.. ఆదోని డివిజన్ పరిధిలో ఎస్సీ, ఎస్టీలపై దాడులు, హత్యలు పెరుగుతున్నాయని, గ్రామాలలో అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించాలని తెలిపారు. ఎస్సీ ఎస్టీ కేసులు వేగవంతంగా విచారణ చేయాలని, ఆదోని డిఎస్పీ ను కోరారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments