నిర్మల్ జిల్లా మరాఠా సర్పంచ్లు, ఉప సర్పంచ్లకు సన్మానం
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలివెలుగుల చక్రపాణి. భైంసా: ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో నిర్మల్ జిల్లా వ్యాప్తంగా గెలుపొందిన మరాఠా సమాజానికి చెందిన సర్పంచ్లు మరియు ఉప సర్పంచ్లను ఆరె మరాఠా ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ (AMEWA) ఆధ్వర్యంలో భైంసా పట్టణంలో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు నూతనంగా ఎన్నికైన సర్పంచ్లు, ఉప సర్పంచ్లు గ్రామాల సర్వతోముఖ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి […]




