PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

నిర్మల్ జిల్లా మరాఠా సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లకు సన్మానం

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలివెలుగుల చక్రపాణి. భైంసా: ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో నిర్మల్ జిల్లా వ్యాప్తంగా గెలుపొందిన మరాఠా సమాజానికి చెందిన సర్పంచ్‌లు మరియు ఉప సర్పంచ్‌లను ఆరె మరాఠా ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ (AMEWA) ఆధ్వర్యంలో భైంసా పట్టణంలో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు గ్రామాల సర్వతోముఖ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రాష్ట్ర స్థాయి నెట్ బాల్ పోటీలకు పోతంగల్ కలాన్ విద్యార్థులు

పయనించే సూర్యుడు గాంధారి 15/01/26 గాంధారి మండలంలోని పోతంగల్ కలాన్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఉమ్మడి నిజామాబాదు జిల్లా లోని తిర్మన్ పల్లి లో నిర్వహించిన U/14 బాలబాలికల నెట్ బాల్ సెలెక్షన్స్ లో మంచి ప్రతిభ కనబరచి రాష్ట్ర స్థాయి పోటీలకు బస్సి మదన్ సింగ్ ,బస్సి రేఖ ,సెలెక్ట్ అయ్యారు అని పోతంగల్ పాఠశాల ఫీజికల్ డైరెక్టర్ నాగరాజు తెలిపారు. ఈ సందర్బంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు రంగారావు మాట్లాడుతు మహబూబాబాద్ జిల్లా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బోగిరాజుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి గ్రామస్తులుకేక్ కటింగ్ చేయించారు

పయనించే సూర్యుడు జనవరి.14 ముమ్మిడివరం అమలాపురం నియోజకవర్గం ఉప్పలగుప్తంమండలం సన్నవెల్లి గ్రామ జనసేన సీనియర్ నాయకులు గనిశెట్టి.బోగిరాజు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి కేక్ కటింగ్ గ్రామస్తులుచేయించారు గ్రామంలో ఏ కార్యక్రమం జరిగిన నేనున్నానుఅనే మంచి వ్యక్తి అని గ్రామస్తులు జనసేన కార్యకర్తలు కొనియాడారు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

గల్ఫ్ మృతదేహం తరలింపు ఖర్చు భరించిన రాష్ట్ర ప్రభుత్వం

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్ కంపెనీ యాజమాన్యం చేతులెత్తేసిన వేళ… నిధులు లేవంటూ చెప్పిన ఇండియన్ ఎంబసీ సీఎం సహాయనిధి ద్వారా రూ.1.50 లక్షల మానవీయ సాయం ప్రవాసీ ప్రజావాణి ఇంచార్జి జి. చిన్నారెడ్డి, ఐఏఎస్ అధికారి దివ్యా దేవరాజన్ చొరవ గల్ఫ్ దేశంలో మృతి చెందిన ఓ కార్మికుడి మృతదేహాన్ని భారత్‌కు తరలించేందుకు అయ్యే ఖర్చును భరించలేమని కంపెనీ యాజమాన్యం, అలాగే ఇండియన్ ఎంబసీ కూడా చేతులెత్తేసిన పరిస్థితిలో… తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

హలో కామ్రేడ్ ఛలో ఖమ్మం

పయనించె సూరుయుడు జనవరి 14పొనకంటి ఉపేందర్ రావు టేకులపెల్లి ;సిపిఐ భద్రాద్రి జిల్లా కార్యదర్శి ఎస్.కె సాబీర్ పాషా… టేకులపల్లి మండల సిపిఐ కార్యాలయంలో బుధవారం ఈరోజు మండల కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా పాల్గొని మాట్లాడుతూ ఈనెల జనవరి 18న ఖమ్మంలో జరిగే సిపిఐ శతాబ్ది ఉత్సవాల భారీ బహిరంగ సభకు వేలాదిగా కదిలి రావాలని. ఐదు లక్షల మందితో

Scroll to Top