PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సంతా ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ను ఆహ్వానించిన బూర్గుల గ్రామ పాలకవర్గం

మార్చి 5 నుండి ప్రతి గురువారం బూర్గుల లో ( అంగడి) సంత ( పయనించే సూర్యుడు ఫిబ్రవరి 27 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) రంగారెడ్డి జిల్లా ఫరూక్నగర్ మండలం బూర్గుల గ్రామంలో త్వరలో ప్రారంభం కాబోతున్న అంగడి ( సంత ) ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా రావాలని షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ను ఆహ్వానించడం జరిగింది. అదే విధంగా షాద్నగర్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ అందే మోహన్ ను కూడా […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

శాసనమండలిలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు పట్ల వైసీపీ నేతలు ప్రవర్తించిన తీరు అప్రజాస్వామికం

పయ నించే సూర్యుడు ఫిబ్రవరి 27 ముమ్మిడివరం ప్రతినిధి నానాజీ ఉయ్యూరివారిమెరక గ్రామంలో చంపాటి శివరామకృష్ణంరాజు ఇంటి వద్ద బిజెపి బూత్ కమిటీ అధ్యక్షులు గెద్దాడ హరే రామ ప్రసాద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా బిజెపి ఉపాధ్యక్షులు మాలే శ్రీనివాస నగేష్ మాట్లాడుతూ శాసనమండలిలో బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు పై వైసీపీ సభ్యుల అనుచితమైన ప్రవర్తన పై తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రశ్నోత్తరాల సమయంలో రాయలసీమ ఎత్తిపోతల పథకం చర్చ సమయంలో, సోము వీర్రాజు మాట్లాడుతుండగా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రైతు సమస్యలు పరిష్కరిస్తామని పిడబ్ల్యుడి డి. ఈ మరియు నీటి సంఘం అధ్యక్షుడు బండారు. వెంకటేశ్వరావు హామి

న్యూస్ ఫిబ్రవరి:27 అమలాపంరం నియోజకవర్గం ఉప్పలగుప్తం మండలం కితన చెరువు నుండి పాతాళ దిబ్బ వరుకు దాళ్వా వరి ఊడ్చిన చేలకు సాగు నీరు ఎలా అందుతోంది అని ఇరిగేషన్ కెనాల్స్ డి .ఇ జనార్దన . కితనచెరువునీటి సంఘం అధ్యక్షుడు బండారు వెంకటేశ్వర రావు క్షేత్ర స్థాయీ పరిశీలన చేసినారు . డ్రైనేజీ మీద తొట్టె కట్టుటకు డ్రైనేజీ అధికారులుమరియు రెవిన్యూపర్మిషన్ తీసుకొని అక్కడ సాగు చేసుకుంటున్న రైతులు డీఈ గార్ని కలసి మురుగు డ్రైనేజీ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రైతు సమస్యలు పరిష్కరిస్తామని పిడబ్ల్యుడి డి. ఈ మరియు నీటి సంఘం అధ్యక్షుడు బండారు. వెంకటేశ్వరావు హామి

న్యూస్ ఫిబ్రవరి:27 అమలాపంరం నియోజకవర్గం ఉప్పలగుప్తం మండలం కితన చెరువు నుండి పాతాళ దిబ్బ వరుకు దాళ్వా వరి ఊడ్చిన చేలకు సాగు నీరు ఎలా అందుతోంది అని ఇరిగేషన్ కెనాల్స్ డి .ఇ జనార్దన . కితనచెరువునీటి సంఘం అధ్యక్షుడు బండారు వెంకటేశ్వర రావు క్షేత్ర స్థాయీ పరిశీలన చేసినారు . డ్రైనేజీ మీద తొట్టె కట్టుటకు డ్రైనేజీ అధికారులుమరియు రెవిన్యూపర్మిషన్ తీసుకొని అక్కడ సాగు చేసుకుంటున్న రైతులు డీఈ గార్ని కలసి మురుగు డ్రైనేజీ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బాసర ఆర్జీయూకేటీ సరికొత్త రికార్డు: ప్రతిరోజు 3,238 మంది విద్యార్థులతో స్టడీ అవర్స్

బాసర రాజీవ్ గాంధీ విజ్ఞాన సాంకేతిక విశ్వవిద్యాలయం అంతర్జాతీయ స్థాయిలో అరుదైన ఘనత పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో విద్యార్థుల చదువుపై ప్రత్యేక శ్రద్ధతో నిర్వహిస్తున్న ‘నైట్ స్టడీ అవర్స్’ ప్రోగ్రామ్ ఏకంగా మూడు రికార్డు బుక్కుల్లో చోటు సంపాదించింది.రికార్డుల వివరాలు:పీయూసీ–1, పీయూసీ–2 తరగతులకు చెందిన 3,238 మంది విద్యార్థులు ఒకే సమయంలో క్రమశిక్షణతో స్టడీ అవర్స్‌లో పాల్గొనడం ఈ రికార్డుకు దారితీసింది. ఈ అద్భుతమైన ఫీట్‌ను గుర్తిస్తూ..ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వరల్డ్ వైడ్

Scroll to Top