PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి సర్పంచ్ రాజు నాయక్ చౌహాన్

ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా పాఠశాలలను తనిఖీ చేసిన కడియాల కుంట తండా పాలకవర్గం ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం తనిఖీ ఎలాంటి సమస్యలున్న తమ దృష్టికి తీసుకురావాలన్న సర్పంచ్ రాజు నాయక్ చౌహాన్ (పయనించే సూర్యుడు ఏప్రిల్ 21 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) ఫరూక్నగర్ మండలం కడియాలకుంట తండా గ్రామపంచాయతీ పరిధిలోని బూరుగడ్డ తండాలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99వ రోజు ప్రణాళికలో భాగంగా సోమవారం కడియాల కుంట […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

గణపురం నగేష్ కు ఘనంగా బర్త్ డే సెలబ్రేషన్

{ పయనించే సూర్యుడు }{ఏప్రిల్ 20మక్తల్ } మద్వార్ గ్రామం మక్తల్ మండలం పరిధిలో మద్వార్ గ్రామం వర్డ్ మెంబెర్ గణపురం నాగేష్ కు గ్రామం యూత్ అలాగే తోటి మిత్రులు.పెద్ద మొత్తం లో సెలెబ్రేషన్స్ చేయడం జరిగింది గ్రామస్తులు అందరు కలిసి 5 కేజీ ల కూలింగ్ కేక్ తెచ్చి అందరి సమక్షంలో పుట్టినరోజు శుభాకాంక్షలు నగేష్ అంటూ చాలా సమయం నినాదాలు ఇస్తూ ఆ తరువాత ఒకరు ఒకరు వచ్చి శాలువాలతో సన్మానం చేసి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఎంజేపివిసి ఆధ్వర్యంలో మక్తల్ అసెంబ్లీ పరిధిలో వేసవి కాలం పది రోజుల శిక్షణ శిబిరం కెవి నరసింహ

పయనించే సూర్యుడు ఏప్రిల్20 ఎంజేపివిసి ఆధ్వర్యంలో మక్తల్ అసెంబ్లీ పరిధిలో కృష్ణ మగానుర్ మక్తల్ ఉట్కూర్ నర్వ మండలంలలో ఆసక్తి గలవారికి వేసవి కాలం పది రోజుల శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నాం అని ఎంజేపివిసివ్యవస్థపాక అధ్యక్షులు కెవి నరసింహ ఒక ప్రకటనలో తెలిపారు ఈ శిక్షణ కార్యక్రమం పాటలు ఎలా రాయాలి నేర్పించడం పాటలు ఎలా పాడాలి నేర్పించడం కవితలు ఎలా రాయాలి నేర్పించడం స్టేజ్ పై ఎలా మాట్లాడాలి నేర్పించడం స్వచ్ఛమైన రైటింగ్ నేర్పించడం సోసియల్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఎం జె పివిసి ఆధ్వర్యంలో మక్తల్ గీతం స్కూల్ వెంకటేష్ కు సన్మానం కెవి నరసింహ

పయనించే సూర్యుడు ఏప్రిల్ 21 సోమవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో మక్తల్ గీతం స్కూల్ వెంకటేష్ కుఎం జె పి వి సి ఆధ్వర్యంలో సన్మానం చేయడం జరిగింది ఎందుకంటే ఏప్రిల్ మొదటి వారం ఎంజేపీవీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన అసెంబ్లీ స్థాయి వ్యాసరచన పోటీల్లో మక్తల్ మండలం రెండవ బహుమతి వెంకటేష్ కు రావడం జరిగింది అని అయితే 11/4/2026 నాడు కొల్పూర్ గ్రామంలో బహుమతులు ప్రదానం చేయడం జరిగింది అని ఆ రోజు వెంకటేష్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కాంగ్రెస్ తీరు దారుణం

బిజెపి మహిళా మోర్చా ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ జనం న్యూస్ ఏప్రిల్ 20 ముమ్మిడివరం ప్రతినిధి అమలాపురం లో బీజేపీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు ఎల్లాన శకుంతల, యువమోర్చా జిల్లా అధ్యక్షులు గాణాల కళ్యాణ్ ఆధ్వర్యంలో శుక్రవారం పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన చట్ట సభలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కొరకు ప్రవేశపెట్టిన బిల్లు వీగిపోవడంపై కాంగ్రెస్ పార్టీ ఇండి కూటమి కి వ్యతిరేకంగా అమలాపురం పట్టణం గడియార స్తంభం సెంటర్ వద్ద కాంగ్రెస్

Scroll to Top