PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మహిళ రిజర్వేషన్ కు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదుఆ పేరుతో బీజేపీ చేస్తున్న కుట్రలు వ్యతిరేకం

పయనించే సూర్యుడు 20 ఏప్రిల్ 20 26 నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నగేష్ రెడ్డి మహిళ రిజర్వేషన్ పైన బీజేపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని వ్యతిరేకిస్తూ వాస్తవాలను ప్రజలకు తెలియజేస్తూ కాంగ్రెస్ భవన్ నందు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నగేష్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. కాంగ్రెస్ పార్టీ మహిళా రిజర్వేషన్ కు ఎప్పుడు కూడా వ్యతిరేకం కాదు అని, […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మహిళ రిజర్వేషన్ కు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదుఆ పేరుతో బీజేపీ చేస్తున్న కుట్రలు వ్యతిరేకం

పయనించే సూర్యుడు 20 ఏప్రిల్ 20 26 నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నగేష్ రెడ్డి మహిళ రిజర్వేషన్ పైన బీజేపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని వ్యతిరేకిస్తూ వాస్తవాలను ప్రజలకు తెలియజేస్తూ కాంగ్రెస్ భవన్ నందు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నగేష్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. కాంగ్రెస్ పార్టీ మహిళా రిజర్వేషన్ కు ఎప్పుడు కూడా వ్యతిరేకం కాదు అని,

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కుసుమ కు అభినందనలు

పయనించే సూర్యుడు ఏప్రిల్ 23 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐ పోలవరం మండలం తిల్లకుప్ప గ్రామ వాస్తవ్యులను ముమ్మిడివరం బాలయోగి కాలువ గట్టు గ్రామంలో శీలం ప్రకాష్ రావు సువర్ణ లక్ష్మిల ద్వితీయ కుమార్తె శీలం కుసుమ ఇంటర్ ఫస్టియర్ ఫలితాలలో స్టేట్ మూడవ ర్యాంకు సాధించిన సందర్భంగా వారి స్వగృహంలో బిజెపి జిల్లా ట్రెజరర్ మరియు ఆధ్యాత్మిక సేవకులు గ్రంది సూర్యనారాయణ గుప్త (నానాజీ) భగవంతుని చిత్రపటంతో

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మానవత్వానికి నిలువుట అద్దం మన సూళ్ళూరుపేట సీఐ ఎం.మురళీకృష్ట

పయనించే సూర్యుడు ఏప్రిల్ 18(సూళ్లూరు పేట నియోజకవర్గ0 రిపోర్టర్ దాసు) శాంతిభద్రతల పరిరక్షణలో కొరకు అధికారిగా పేరు తెచ్చుకున్నా కష్టాల్లో ఉన్న వారిని చూస్తే ఆయన కరుణా హృదయం ద్రవిస్తుంది ఆయనే సూళ్ళూరుపేట సీఐ ఎం.మురళీకృష్ణ గతంలో పరీక్షల సమయంలో విద్యార్థులు ఎండల తీవ్రతతో పడుతున్న ఇబ్బందులను గమనించి, వారికి చల్లని మజ్జిగను,పరీక్ష సామగ్రిని అందించి ఒక తండ్రిలా అండగా నిలిచిన అదే స్ఫూర్తిని ఈ ఏడాది కూడా కొనసాగిస్తున్నారుపట్టణంలోని గణపతి నగర్‌లో నివసిస్తున్న వికలాంగుడు వాయిలూరు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అంగనవాడి కేంద్రాలలో పోషణ మహోత్సవాలు

పయనించే సూర్యుడు ఏప్రిల్ 18( సూళ్లూరుపేట నియోజకవర్గం రిపోర్టర్ దాసు) తిరుపతి జిల్లా సూళ్లూరు పేట మండలం స్వతంత్రపురం అంగన్వాడి కేంద్రంలో పోషణ వారోత్సవాలు నిర్వహించారు.’ సిడిపిఓ జ్యోతి కిరణ్ ఆదేశాల మేరకు సూపర్వైజర్ లక్ష్మీనారాయణమ్మ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. గర్భిణీలు, బాలింతల పిల్లల పోషకాహారం ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.పోషకాహారం తీసుకోవడం వల్ల తల్లీబిడ్డల ఆరోగ్యం మెరుగుపడుతుందని వివరించారు.చిన్న వయసు నుంచే పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా పిల్లలు శారీరకంగా, మానసికంగా బలంగా ఎదుగుతారని తెలిపారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడి

Scroll to Top