PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అయినాపురం పి ఏ ఎస్ సి ధాన్య కొనుగోలు కేంద్రం ప్రారంభం.* దాట్ల బుచ్చిబాబు

పయానించే సూర్యుడు ఏప్రిల్ 16 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోని అయినాపురం గ్రామంలో రైతులకు మరింత భరోసా – పి ఏ సి ఎస్ ధాన్య కొనుగోలు కేంద్రాన్ని ప్రభుత్వ విప్ మరియు ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని ముఖ్యంగా […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భీంగల్ బాపూజీ నగర్ కాలనీలో వ్యభిచారం నిర్వహిస్తున్నార నే సమాచారము మేరకు పోలీసులు దాడి వ్యభిచారం కేసు లో నలుగురు పై కేసు నమోదు

పయనించే సూర్యుడు నిజాంబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్ బాల్కొండ నియోజకవర్గంలో భీమ్‌గల్ మండలంలోని బాపుజీనగర్ కాలనీలో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు దాడి నిర్వహించారు. ఈ దాడిలో నలుగురు పురుషులు మరియు ఇద్దరు మహిళలను గుర్తించారు.విచారణలో, చందు (A1), కమలేష్ (A2) అద్దె ఇంటిని తీసుకుని వ్యభిచారం నిర్వహిస్తూ, ఇతరులను ఆకర్షించి డబ్బులు వసూలు చేస్తున్నట్లు వెల్లడైంది. కాగా, వికాస్ (A3) మరియు ఒక మైనర్ బాలుడు సంఘటన స్థలానికి కస్టమర్లుగా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఏర్గట్ల మండలం దోమచందా గ్రామంలో ఇసుక డంపు స్వాధీనం 200 ట్రిప్పుల ట్రాక్టర్ ఇసుక సీజ్

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో ఏరుగట్ల మండలములో దోమ చందా గ్రామంలో బుధవారం రోజున సాయంత్రం 7 గంటల ప్రాంతంలో మండల్ ఆర్ ఐ అక్రమ ఇసుక రవాణా అరికట్టడంలో భాగంగా దోంచంద గ్రామంలో వాగు వైపు వెళ్తుండగా రోడ్డు ప్రక్కన దాదాపు 200 ట్రాక్టర్లు ట్రిప్పుల అక్రమ నిలువ చేసిన ఇసుక దంపును గుర్తించడం జరిగింది ఏరు గట్ల మండలం దోంచందా లో

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఆపదలో ఉన్న తన కార్యకర్త కుటుంబానికి అండగా నిలిచిన మోహనరావు పాటిల్ ప్రజా ట్రస్ట్ చైర్మన్ ..

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలువెలుగుల చక్రపాణి స్థానిక భైంసా పట్టణానికి చేందిన జాదవ్ సావిత్రి బాయి గారి భర్త బాబురావు ఇటీవల మరణించడం జరిగింది విషయం తెలుసుకున్న ప్రజా ట్రస్ట్ చైర్మన్ వారి కుటుంబానికి *నిత్య అవసరాల నిమ్మిత్తం మోహన్ రావు పటిల్ గారు ఆర్థిక సహాయాన్ని చెక్కు రూపంలో అందివ్వడం జరిగింది అదే విధంగా తాను మాట్లాడుతూ తాము చేసిన పల్లె పల్లెకు బీజేపీ గడప గడపకు మోహన్ రావు పటేల్ కార్యక్రమం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఇంటర్ లో ప్రతిభ చాటిన పేద విద్యార్థిని ఎం ఈ సి లో 955 మార్కులు సాధించిన వైనం . చదువు లో రానిస్తున్న చెయ్యేరు విద్యార్థిని తేజస్విని

పయనించే సూర్యుడు ఏప్రియల్ 16 : ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం చెయ్యేరు పంచాయతీ పరిధిలో జిల్లగుంట కు చెందిన కటారి తేజస్విని బుధవారం ప్రకటించిన ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో తన ప్రతిభ ను చాటింది. ద్వితీయ సంవత్సరం ఎం ఈ సి గ్రూపులో 955 మార్కులు సాధించడం గర్వకారణం అని ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, పంచాయతీ డిప్యూటీ ఈఈ అన్యం రాంబాబు, మాజీ సర్పంచ్ లు

Scroll to Top