PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

చండూరు లో వార్డు సభ్యులకు శిక్షణా తరగతులు

నాలుగ వ రోజు శిక్షణ తరగతుల కు హాజరైన వార్డు నంబర్లకు పయనించే సూర్యుడు న్యూస్ చండూరు ఫిబ్రవరి 27. చండూరు ఎంపిడిఓ కార్యలయంలో గురువారం నాడు నాలుగోవ రోజు వార్డు సభ్యులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రైనింగ్ అధికారులు వార్డు సభ్యులకు స్థానిక సంస్థల పరిపాలన, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాల అమలు విధానాలపై అవగాహన కల్పించారు. గ్రామ అభివృద్ధిలో వార్డు సభ్యుల పాత్రను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు శిక్షణ నిర్వహించడం జరుగుతుందన్నారు. […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కళ్యాణ లక్ష్మీ చెక్కు‌లు పంపిణి చేసినఎమ్మెల్యేకోరం కనకయ్య

రాష్ట ప్రభుత్వం ఆర్ధికంగా లోటులో ఉన్నా ప్రజా సంక్షమమే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుంది-ఎమ్మెల్యే కోరం సంక్షేమ పధకాలు అమలుతో పాటు,అన్ని రంగాల పురోగతి దిశగా పయనిస్తున్నాం…. పయనించె సూర్యుడు ఫిబ్రవరి 26(పొనకంటి ఉపేందర్ రావు ) టేకులపల్లి: మన ప్రజా ప్రభుత్వం రోడ్లు,బ్రిడ్జ్ లు అభివృధ్ధి చేస్తున్నాం పేదల కోసం ఆలోచన చేసే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీఇందిరమ్మ ఇళ్ళు అర్హులందరికి ఇస్తున్నాం,ఎప్రియల్ నెలలో మరలా ఇస్తాం.ప్రజా ప్రభుత్వ పనితీరుకుసర్పంచ్ఎన్నికలు, మున్సిపాలిటి ఎన్నికల ఫలితాలే నిదర్శనం1కోటి45లక్షల

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అగ్రకుల పెతందారులను కఠినంగా శిక్షించాలి: భోగరాజు శ్రవణ్ కుమార్

పయనించే సూర్యుడు న్యూస్ కనగల్ ఫిబ్రవరి 26. కనగల్ మండలం జి . యడవల్లి గ్రామంలోని యువకులంతా మరణించిన రెండు నెలల పసి బిడ్డకు కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు.నాగర్ కర్నూల్ జిల్లాలో కుమ్మెర మల్లన్న జాతర సందర్భంగా మల్లన్న ఆలయంలోకి స్వామివారి దర్శనం కోసం బీసీ రజక కుటుంబానికి చెందిన గణేష్* , తన భార్య మౌనిక రెండు నెలల కూతురితో వెళ్లారు ఆలయ నిర్వహకుడు శ్రీనివాసరెడ్డితో గొడవ విషయంలో చిన్నారి పసికందు మృతి చెందడం జరిగింది

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అమరజీవి స్మృతివన పనులు పరిశీలిస్తున్న ఆర్యవైశ్య కార్పొరేషన్ నాయకులు

పయ నించే సూర్యుడు ఫిబ్రవరి 25 అమలాపురం రాష్ట్ర ముఖ్యమంత్రి అమరావతి సమీపంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ పార్కు పనులను బుధవారం పరిశీలిస్తున్న రాష్ట్ర ఆర్యవైశ్యుల వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డూండీ రాకేష్ తో పాటు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కార్పొరేషన్ డైరెక్టర్లు కంకటాల రామం, కాకినాడ జిల్లా ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ కొత్త కొండబాబు తదితరులు పరిశీలించారు మార్చి నెలలో అమరజీవి జయంతి సందర్భంగా దీనిని

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మేడారం సమ్మక్క సారక్క సన్నిధిలో ఎమ్మెల్యే కోరం కనకయ్య దంపతులు

పయనించె సూర్యుడు ఫిబ్రవరి 25(పొనకంటి ఉపేందర్ రావు ) ఇల్లందు : మున్సిపాలిటిలో నూతన గెలుపొందిన కాంగ్రెస్ పార్టీ కౌన్సలర్స్ఆసియా ఖండంలో ప్రత్యేక ప్రసిధ్ధి గాంచిన మేడారం సమ్మక్క సారలమ్మసన్నిధిలో ఇల్లందు మున్సిపాలిటిలో నూతనంగా గెలుపొందిన కాంగ్రెస్ పార్టీ కౌన్సలర్స్,చైర్మెన్ దొడ్డా కిరణ్ మిత్రా,వైస్ చైర్మెన్ పెండేల రాజు కలిసి *కుటుంబ సమేతంగా పాల్గోని అమ్మ వారి సన్నిధిలో పుజా కార్యక్రమాలునిర్వహించినఇల్లందు శాసన సభ్యులు కోరం కనకయ్య వారి వెంటఇల్లందు మార్కెట్ కమిటి చైర్మన్ బానోత్ రాంబాబు

Scroll to Top