భీంగల్ పట్టణములోఅభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన చైర్ పర్సన్ బోధిరే నాగమణి స్వామి
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్ భీంగల్ పట్టణంలోని ఎనిమిదో వార్డులో బుధవారం సీసీ రోడ్డు నిర్మాణ పనులను మున్సిపల్ చైర్ పర్సన్ బోదిరే నాగమణి ( స్వామి) పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ బాల్కొండ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ప్రత్యేక చొరవతో పట్టణంలోటీయూఎఫ్ఐడీసీ పథకం ద్వారా 11 కోట్లు 50 లక్షలు మంజూరైన నిధుల్లో భాగంగా పట్టణంలో వివిధ వార్డులలో సీసీ రోడ్లు మరియు సీసీ […]




