రసవత్తరంగా ముగిసిన సీనియర్స్ కబడ్డీ టోర్నమెంట్..
పయనించే సూర్యుడు న్యూస్ ఫిబ్రవరి 25 శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఓపెన్ కబడి పోటీల్లో మొదటి బహుమతి గా వెలిగండ్ల ఆదినారాయణ, దాసరి రామచంద్ర,సుబహాన్ బద్దలరాముడు,లక్ష్మణ్ నాయక్ స్పాన్సర్ చేసిన 50000/- లను బెంగళూరు జట్టు గెలుచుకోగా రెండవ బహుమతి గా తిరం పురం నీలకంఠ, గుండా నారాయణస్వామి, గన్నె రమేష్ వెలిగండ్ల ఉపేంద్ర స్పాన్సర్ చేసిన 40000/- ప్యాపిలి జట్టు, […]




