PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రసవత్తరంగా ముగిసిన సీనియర్స్ కబడ్డీ టోర్నమెంట్..

పయనించే సూర్యుడు న్యూస్ ఫిబ్రవరి 25 శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఓపెన్ కబడి పోటీల్లో మొదటి బహుమతి గా వెలిగండ్ల ఆదినారాయణ, దాసరి రామచంద్ర,సుబహాన్ బద్దలరాముడు,లక్ష్మణ్ నాయక్ స్పాన్సర్ చేసిన 50000/- లను బెంగళూరు జట్టు గెలుచుకోగా రెండవ బహుమతి గా తిరం పురం నీలకంఠ, గుండా నారాయణస్వామి, గన్నె రమేష్ వెలిగండ్ల ఉపేంద్ర స్పాన్సర్ చేసిన 40000/- ప్యాపిలి జట్టు, […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

చెన్నకేశవుడికి బంగారు యజ్ఞోప వేతం వితరణ

పయనించే సూర్యుడు న్యూస్ ఫిబ్రవరి 25 శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి యాడికి శ్రీలక్ష్మీ భూదేవి సమేత చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటి రోజు శ్రీవారికి ముక్కోటి దేవతలకు ఆహ్వానం పంపడం ధ్వజారోహణ కార్యక్రమం అనంతరం పెళ్లి కొడుకును చేయడం వంటి కార్యక్రమాలు దేవస్థానం తరపున నిర్వహించారు ఈ కార్యక్రమానికి యాడికి ఆర్యవైశ్యులు కీర్తిశేషులు దేవిశెట్టి విశ్వనాథ్ ధర్మపత్ని అనురాధ దాదాపుగా 10 లక్షల రూపాయలు విలువచేసే 60 గ్రాములకు పైగా బంగారు యజ్ఞోపవేతం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రాష్ట్రంలో అడుగంటిన శాంతిభద్రతలు, హిందూ సమాజంపై జరుగుతున్న వరుస దాడులపై ఈరోజు తెలంగాణ డీజీపీ గారిని కలిసి బిజెపి పక్షాన వినతిపత్రం సమర్పించడం జరిగింది.

బాన్సువాడలో హిందువులపై అక్రమ కేసులు బనాయించడం, కామారెడ్డిలో బిజెపి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ శ్రేణుల దాడి, రుద్రూర్‌లో మహిళా న్యాయవాదిపై మతోన్మాదుల దౌర్జన్యం… ఇవన్నీ రాష్ట్రంలో అడుగంటిన చట్టబద్ధ పాలనకు ప్రత్యక్ష నిదర్శనాలు.సీఎం శ్రీ Anumula Revanth Reddy గారి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ‘ఓటు బ్యాంకు’ మరియు ‘బుజ్జగింపు’ రాజకీయాల వల్లే రాష్ట్రంలో తీవ్రవాద, అసాంఘిక శక్తులు పేట్రేగిపోతున్నాయి.నిందితులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకుని, రాష్ట్రంలో శాంతిభద్రతలను పునరుద్ధరించాలని, లేనిపక్షంలో బిజెపి పక్షాన

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రుద్రూర్ మండలం రజక సంఘ తరపున కోవొత్తి ల ర్యాలీ నిరవిహించడం జరిగింది

రుద్రూర్, ఫిబ్రవరి 25 బుధవారం (పాయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి తుక్కి మహేందర్) :నగర్ కర్నూలు జిల్లా కుమ్మర గ్రామంలో జరిగినా దాడికి నిరసనగా రుద్రూర్ మండల కేంద్రంలో లో కొవ్వొత్తి ర్యాలీ నిర్వహించారు రుద్రూర్ మండల అధ్యక్షుడు జనగరి నర్సింలు క్యాషియర్ నాగభూషణం యువజన విభాగం అధ్యక్షుడు బందేల శేఖర్.రజక సంఘం సభ్యులు నరేందర్ . సాయిలు హనుమాన్లు భీమయ్య జనవరి జయరాం తదితరులు పాల్గొన్నారు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

గట్టుప్పల మండల తహశీల్దార్ కార్యాలయంలో బట్టబయలైన అక్రమ రిజిస్ట్రేషన్ల దందా

ప్రైవేట్ వ్యక్తులకు అధికారిక లాగిన్లు, దొంగ పట్టాల సృష్టిపై ప్రజల ఆగ్రహం. పయనించే సూర్యుడు న్యూస్ ఘట్టుప్పల్ ఫిబ్రవరి 26. గట్టుప్పల మండల తహశీల్దార్ కార్యాలయంలో అక్రమ రిజిస్ట్రేషన్ల దందా బట్టబయలైంది, దీనిపై ఉన్నతాధికారులు లోతుగా విచారణ చేపట్టారు. ఈ దందాలో కొందరు అధికారులు, మధ్యవర్తుల పాత్ర ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి నవమాసాల క్రితం ఏర్పాటైన గట్టుప్పల మండల కేంద్రంలోని తహశీల్దార్ (ఎమ్మార్వో) కార్యాలయంలో నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న భూ దందాలు సంచలనం సృష్టిస్తున్నాయి. బాధ్యతాయుతమైన పదవిలో

Scroll to Top