PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

జనసేన అంటేనే జనాల కోసం..

ముమ్మరంగా బీసీ జనసేన కమిటీల నియమాలు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులు గా ఎల్పాటి రాజ్ కుమార్ ఎన్నిక. వికారాబాద్ జిల్లా అధ్యక్షులు గా కలేతి మదన్ కుమార్ నియామకం. హాజరైన జాతీయ బీసీ జనసేన అధ్యక్షులు కత్తి చంద్రశేఖర్ అప్ప. ( పయనించే సూర్యుడు జనవరి 07 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) గ్రామాల్లో బీసీలకు ఉన్న సమస్యలు,అవసరరాలు గుర్తించి పరిష్కారం చూపడమే బీసీ జనసేన ముందడుగు వేస్తుందని వెల్లడించారు […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సంక్రాంతి పండుగ సందర్భంగా 500 బస్సులతో జి ఎస్ ఆర్ టి సి నిజామాబాద్ రీజియస్ ప్రత్యేక ధమాకా”

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్ సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల సౌకర్యార్ధం తేది 09-01-2026 నుండి 20-01-2026 వరకు, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టి జి ఎస్ ఆర్ టి సి నిజామాబాద్ రీజియన్ ప్రత్యేక బస్సు సౌకర్యాలను కల్పిస్తోంది. సికింద్రాబాద్ నుండి నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, బాన్సువాడ కామారెడ్డి లకు ప్రత్యేక అదనపు బస్సులు ఏర్పాటు చేస్తూ మరియు తిరుగు ప్రయాణీకులకు బస్సు సౌకర్యాం కలదు అని

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రవణం స్వామి నాయుడు మర్యాదపూర్వకంగా కలిసిన బిజెపి మోకా

పయ నించే సూర్యుడు జనవరి ఏడు అమలాపురం చిరంజీవి యువత రాష్ట్ర అధ్యక్షులు రవణం స్వామి నాయుడు వారిని ఈరోజు హైదరాబాదులో చిరంజీవి ఐ బ్యాంకులో మర్యాదపూర్వకంగా కలిసి వారిని ఘనంగా సన్మానించిన బిజెపి సీనియర్ నాయకులు మోకా వెంకట సుబ్బారావు చిరంజీవి యువత రాష్ట్ర నాయకులు నల్ల చిట్టి ఏడిద శ్రీను నల్ల నాయుడు ప్రముఖ పారిశ్రామికవేత్త యళ్ళ కన్న తదితరులు పాల్గొన్నారు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మండల సర్పంచుల సంఘం కార్యనిర్వహణ కార్యదర్శి గా సీపీఐ సర్పంచ్ శ్రీను

శ్రీను ను సన్మానించి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలి తండా అభివృద్ధిలో నీకు వెన్నంటూ నేనుంటా ఎమ్మెల్యే హామీ ( పయనించే సూర్యుడు జనవరి 07 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) ఫరూక్ నగర్ మండలం సర్పంచుల సంఘం కార్యనిర్వాహన కార్యదర్శిగా దేవుని బండ తండా గ్రామపంచాయతీ సర్పంచ్ మూడవత్ శ్రీను ఎన్నికయ్యారు. ఫరూక్ నగర్ మండల సర్పంచ్ల సంఘం ఎన్నిక సందర్భంగా శ్రీను కు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అందుబాటులో రైతులకు యూరియా

పయనించే సూర్యుడు : జనవరి 7 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ రైతులకు కావలసిన యూరియాను అందు బాటులో ఉంచామని కాట్రేనికోన మండల వ్యవసాయ అధికారి బి మృదుల పేర్కొన్నారు, మండల వ్యవసాయాధికారి బి మృదుల, తహసీల్దార్ రవి కిరణ్,సర్పంచ్ గంటి వెంకట సుధాకర్ ఆధ్వర్యంలో కాట్రేనికోన రైతు సేవా కేంద్రం నందు రబీ సాగుకు ప్రణాళికగా యూరియాను సబ్సిడీపై రైతులకు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో వ్యవసాయాధికారి బి మృదుల మాట్లాడుతూ కాట్రేనికొన మండల పరిధిలో

Scroll to Top