PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్

అటవీ భూముల విషయంలో పవన్ కళ్యాణ్ ఘాటైన హెచ్చరిక

పయనించే సూర్యుడు న్యూస్ :పుంగనూరు నియోజకవర్గంలోని పులిచెర్ల మండలం మంగళంపేటలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన కుటుంబం చేతిలో ఉన్న 104 ఎకరాల అటవీ భూముల వ్యవహారంపై అటవీ శాఖ ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో అటవీ భూముల జోలికి ఎవరు వచ్చినా ఉపేక్షించమని డిప్యూటీ సీఎం పవన్ తెలిపారు. అటవీ భూములను రక్షించుకోవడం ప్రభుత్వ బాధ్యత అని, భవిష్యత్ తరాలకు అందజేయడం మన కర్తవ్యం అని […]

ఆంధ్రప్రదేశ్

సమాజంపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సర్ – ఆ ఇద్దరు వ్యక్తులపై ఫోకస్ పెరిగింది!

పయనించే సూర్యుడు న్యూస్ :నిబంధనలు పాటించాలని చెప్పేవారే ఆ నిబంధనలను పాటించకపోతే జనానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్లు.. అందులోనూ జిల్లాని నడిపిస్తున్న ఆ ఇద్దరు ఉన్నతాధికారులే.. నిబంధనలు మర్చిపోతే ఎలా.?శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎస్పీ సతీష్ కుమార్.. రోడ్డు భద్రతా ప్రమాణాలను పాటించలేదని సోషల్ మీడియాలో నెటిజన్లు తెగ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..? సత్య సాయి బాబా శతజయంతి వేడుకల ఏర్పాట్లను పరిశీలించేందుకు జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ బైక్‌పై వెళ్లారు. ఆ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

లోకేశ్వరం మండలం లో నరసింహ నగర్ తాండ గ్రామంలో రాజశ్రీ కోళ్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథి శాసన సభ్యులు పవర్ రామారావు పటేల్

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బైంసా మండల ప్రతినిధి కే చక్రపాణి తెలంగాణ నిర్మల్ జిల్లా ఈ రోజు బుధవారము రోజున లోకేశ్వరం మండలంలోని నరసింహ నగర్ తండా గ్రామంలో పి.వి. నరసింహ రావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ పౌల్ట్రీ రీసెర్చ్ స్టేషన్ రాజేంద్రనగర్ హైదరాబాద్, వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గిరిజన రైతుల పేదరిక నిర్మూలన మరియు పోషకాహార లోపం కోసం పౌల్ట్రీని ప్రోత్సహించడంలో భాగంగా రాజశ్రీ కోళ్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముధోల్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కర్ణంకుంట తండాలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గిరిజనులతో కలిసి నృత్యం చేసిన ఎమ్మెల్యే శంకర్ ( పయనించే సూర్యుడు నవంబర్ 12 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) షాద్ నగర్ నియోజక వర్గం ఫరూక్ నగర్ మండలం పుచ్చర్లకుంట తాండ పరిధిలోని కరణం కుంట తండా గ్రామానికి చెందిన ఓ గిరిజన జంటకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయింది. ఈ ఇంటి నిర్మాణం పూర్తయిన నేపథ్యంలో బుధవారం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఈ

ఆంధ్రప్రదేశ్

క్రీడలు శారీరక దృఢత్వం తో పాటు.. గెలుపోటములు తట్టుకొనే మానసిక ధైర్యాన్ని ఇస్తాయి

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్ క్రీడలు మీ భవిష్యత్తు ని తీర్చిదిద్దుకోవడానికి దోహదపడుతాయి బాల్కొండలో జాతీయ స్థాయి క్రీడలు నిర్వహించడానికి మీరు ముందుకొస్తే నా సహాయ సహాకారాలు ఎల్లప్పుడూ ఉంటాయి బాల్కొండ నియోజకవర్గం లో క్రీడ ప్రేమికులు ఇంకా ఉండటము వల్లనే ఇంకా క్రీడలు సజీవంగా ఉన్నాయి దయానంద రెడ్డి సహకారంతో విద్యార్థులకు బూట్లు, డ్రెస్ లు అందేలా కృషి చేస్తా..మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి…మెండోరా మండల కేంద్రంలో మెండోరా

Scroll to Top