PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

షాద్నగర్ నియోజకవర్గం బీసీ సేన సమావేశం

నియోజకవర్గం బీసీ సేన అధ్యక్షులు కత్తి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో సమావేశం ( పయనించే సూర్యుడు నవంబర్ 12 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) నిన్న జరిగిన పరిణామలతో బీసీ సేన సంఘం నియోజకవర్గ అధ్యక్షులు కత్తి చంద్రశేఖర్ అప్ప అధ్యర్యంలో ఈ రోజు బీసీ సేన సంఘం అత్యవసర సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా సమావేశం లో కత్తి చంద్రశేఖర్ అప్ప మాట్లాడుతూ బీసీ సేన సంఘం భవిష్యత్ కార్యాచరణ,నియమ నిబంధనలు […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పట్టించుకోని మైనింగ్ శాఖ.గద్వాల జిల్లలో ఇసుక మాఫియా.

పయనించే సూర్యుడు తేదీ 13 నవంబర్ గురువారం జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రిక్ మీడియా ఇన్ఛార్జి. బోయ కిష్టన్న. పట్టించుకోని మైనింగ్ శాఖ.గద్వాల జిల్లా: అక్రమార్కులు యథేచ్ఛగా జిల్లా: అక్రమార్కులు యథేచ్ఛగా ఇసుకను తవ్వేస్తూ ముఖ్యంగా ర్యాలంపాడు రిజర్వాయర్, కింద ఉన్న చెరువులను ఇష్టానుసారం గుల్ల చేస్తూ ట్రాక్టర్లలో విచ్చలవిడిగా ఇసుకను తరలిస్తున్నారు దీన్ని ఆసరాగా చేసుకుని అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. ర్యాలంపాడు రిజర్వాయర్ కింద ఉన్న ఆలూరు పాత గ్రామంలో నిత్యం రాత్రి సమయంలో దళారులు పెద్ద

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బజాజ్ వీధిలో ముమ్మర తనిఖీలు చేపట్టిన మున్సిపల్ కమిషనర్

పయనించే సూర్యుడు నవంబర్ 12 (సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు) సూళ్లూరుపేట పురపాలక సంఘం నందు మున్సిపల్ కమిషనర్ కె .చిన్నయ్య ఆధ్వర్యంలో పట్టణములోని ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.*ఈ సందర్భంగా పట్టణంలోని వ్యాపార వాణిజ్య సముదాయాల వారు120 మైక్రాన్ న్స్ లోపు ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు వాడకం పరిశీలించి నిషేధం మైనవి దాదాపు 30 కేజీలు ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల స్వాధీనం చేసుకొని జరిమానా రూ 1700/- విధించడంమైనది అటులనే తమ చెత్తను రోడ్లపై పడవేయకుండా, డబ్బాల

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

జర్నలిస్టుల స్వేచ్ఛను హరిస్తే సహించం

షాద్ నగర్ సీనియర్ జర్నలిస్టు లక్కాకుల రమేష్ కుమార్ కు సన్మానం.. ( పయనించే సూర్యుడు నవంబర్ 12 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) జర్నలిస్టుల స్వేచ్ఛను హరిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని సీనియర్ జర్నలిస్టు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా సహాయ కార్యదర్శి లక్కాకుల రమేష్ కుమార్ అన్నారు. బుధవారం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా స్థాయి విస్తృత సమావేశం శంకర్పల్లి వద్ద జరిగింది. ఈ సందర్భంగా జిల్లా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పార్టీ కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం

పయనించే సూర్యుడు నవంబర్ 12 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ, ధర్మదాయ శాఖ మంత్రి. ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశాలతో, ఆత్మకూరు నియోజకవర్గ టీడీపీ సీనియర్ నాయకులు తాళ్లూరి గిరినాయుడు సూచనలతో మండల కేంద్రమైన చేజర్ల చెన్నకేశవ స్వామి ఆలయమునందు బుధవారం సమావేశాన్ని నిర్వహించి పార్టీ కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం నిర్వహించడం జరిగింది . జిల్లా టీడీపీ పార్లమెంటరీ సెక్రటరీ రావి పెంచలరెడ్డి , మండల టీడీపీ సీనియర్ నాయకులు

Scroll to Top