PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఫీజు రియంబర్స్ మెంట్ బకాయిలను పూర్తి స్థాయిలో విడుదల చేయాలి..

సంక్షేమ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలి.. నిర్మల్ జిల్లాలో ప్రభుత్వ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలి.. వాగ్మారే మహేందర్ PDSU జిల్లా అధ్యక్షులు.. నిర్మల్ జిల్లా నవంబర్ 12 పయనించే సూర్యుడు ప్రతినిధి కే చక్రపాణి. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్, రియంబర్స్ బకాయిలను పూర్తి స్థాయిలో విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ, ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (PDSU) ఆధ్వర్యంలో,బుధవారం డా”బిఆర్, అంబేద్కర్ చౌక్ నుండి వివేకానంద చౌక్ వరకు 200 మంది విద్యార్థులతో నిరసన ర్యాలి, […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కొట్టాలు లో రైతులకు యూరియా పంపిణీ మండల అధ్యక్షులు

పయనించే సూర్యుడు నవంబర్ 12 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) ఆంధ్రపదేశ్ రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆదేశాలతో కిమ్స్ హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తాళ్లూరి గిరినాయుడు సూచనలతో మండల వ్యవసాయ అధికారి హిమబిందు మేరకు చేజర్ల మండలంలోని కొట్టాలు గ్రామంలో రైతులకు యూరియా పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో చేజర్ల మండల టీడీపీ అధ్యక్షులు షేక్ సిరాజుద్దీన్, టీడీపీ నాయకులు కొట్టాలు గ్రామంలో యూరియా పంపిణి కార్యక్రమం లో పాల్గొన్న టీడీపీ. మండల పార్టీ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

వ్యవస్థలను నిర్వీర్యం చేయడం బాబు నైజం విక్రమ్ రెడ్డి

“మెడికల్ కళాశాలల ప్రైవేటికరణను అడ్డుకుంటాం పయనించే సూర్యుడు నవంబర్ 12 (ఆత్మకూరు నియోజకవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) ఆత్మకూరులో ప్రజా ఉద్యమం భారీ ర్యాలీ, ఆర్డీఓకు వినతిపత్రం సమర్పణ రాష్ట్రంలో ప్రజలకు వ్యవసాయం, విద్య, వైద్యం అందించాలనే సంకల్పంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర కృషి చేశారు, అయితే రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు మాత్రం ఆ వ్యవస్థలను నిర్వీర్యం చేసేలా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భీంగల్ మండలం మెండోరా గ్రామంలోని చౌక ధరల దుకాణం వద్ద నిత్యవసర వస్తువుల ఇందిరమ్మ చేతి సంచులు పంపిణీ

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్ తెలంగాణ నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో భీమ్గల్ మండలం ఈరోజు బుధవారం రోజున మెండోరా గ్రామంలోని, చౌకధరల దుకాణం వద్ద నిత్యావసర వస్తువుల ఇందిరమ్మ చేతి సంచులను పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కుంట రమేష్, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజేశ్వర్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు శేఖర్ పల్లికొండ నరేందర్, సత్యం, సాకలి గంగాధర్ మంగలి శ్రీనివాస్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై ప్రజా ఉద్యమం-కందం తొక్కిన వైసీపీ శ్రేణులు “

పయనించే సూర్యుడు నవంబర్ 12,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న వైద్య కళాశాలలను, వైద్య విద్యను పేద విద్యార్థులకు దూరం చేసేందుకు కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుట్రలు పన్నారని, ఇది ముమ్మాటికి దుర్మార్గమైన చర్యలని మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా నేడు అన్ని నియోజకవర్గాల్లో ప్రజా

Scroll to Top