ఫీజు రియంబర్స్ మెంట్ బకాయిలను పూర్తి స్థాయిలో విడుదల చేయాలి..
సంక్షేమ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలి.. నిర్మల్ జిల్లాలో ప్రభుత్వ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలి.. వాగ్మారే మహేందర్ PDSU జిల్లా అధ్యక్షులు.. నిర్మల్ జిల్లా నవంబర్ 12 పయనించే సూర్యుడు ప్రతినిధి కే చక్రపాణి. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్, రియంబర్స్ బకాయిలను పూర్తి స్థాయిలో విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ, ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (PDSU) ఆధ్వర్యంలో,బుధవారం డా”బిఆర్, అంబేద్కర్ చౌక్ నుండి వివేకానంద చౌక్ వరకు 200 మంది విద్యార్థులతో నిరసన ర్యాలి, […]




