PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ట్రస్మా – షాద్‌నగర్ నూతన కమిటీ ఎన్నిక

( పయనించే సూర్యుడు నవంబర్ 11 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్‌మెంట్స్ అసోసియేషన్ (ట్రస్మ) – షాద్‌నగర్ నూతన కమిటీ ఏర్పాటు షాద్ నగర్ పట్టణానికి చందిన 46 ప్రైవేట్ స్కూల్స్ గాను నిన్న సాయత్రం జరిగిన సమావేశం లో మానేజ్మెంట్ అండ్ ప్రిన్సిపాల్ సమక్షంలో నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది ఎన్ కె రాజేంద్ర ప్రసాద్ మరియు డివిఎన్ స్వామి (రాష్ట్ర సలహాదారు, ట్రస్మ తెలంగాణ […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ 137 వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఇల్లందు ఎమ్మెల్యే కోరం ఘనంగా మైనారిటీ దినోత్సవం

పయనించే సూర్యుడు నవంబర్ 11 (పొనకంటి ఉపేందర్ రావు ) ఇల్లందు:విధ్యార్ధులందరు మౌలానా అబ్ధుల్ కలాం అజాద్ ను స్పూర్తిగా తీసుకోవాలి-ఎమ్మెల్యే కనకయ్యకేంద్ర విధ్యాశాఖ మంత్రిగా పనిచేసి కలాం విధ్యావ్వవస్ధలో నూతన సంస్కరణలకు శ్రీ కారం చుట్టారువిధ్యతో పాటు,సంస్కారం విధేయత ఉంటేనే సమాజంలో గౌరవింప బడుతాంమైనార్టీ కళాశాలలో పస్ట్ ఇయర్ ఫలితాలలో అత్యధిక మార్కులు సాధించిన విధ్యార్ధులను అభినందించి, మోమెంట్స్ అందచేసిన ఎమ్మెల్యేరాష్ట స్ధాయి క్విజ్ కాంఫిటిషన్ కు ఎంపికైన 7వ తరగతి విధ్యార్ధి రియాజ్ కు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

జోగులాంబ గద్వాల నియోజకవర్గ జిల్లాలో వీడిన మహిళ మర్డర్ కేసు మిస్టరీ.

పయనించే సూర్యుడు న్యూస్ తేదీ.11 నవంబర్ మంగళవారం జోగులంబ గద్వాల జిల్లా ఎలక్ట్రిక్ ఇన్చార్జి.బోయ కిష్టన్న. గద్వాల: ఆన్ లైన్ బెట్టింగ్ లకు బానిసై,అక్రమ మార్గాన డబ్బులు సంపాదించాలనే అత్యాసతో ఓ మహిళను హత్య చేసి, బంగారు పుస్తెలతాడు, ఆభరణాలు,పట్టీలు, కడాలు, ఎత్తుకెళ్లిన కేసులో ప్రధాన నిందుతుడ్ని గద్వాల పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.నిందితుడ్ని నుంచి రూ.2,35,000, ఒక వాహనం, ఐపోన్ స్వాధీనం చేసుకున్నారు.గద్వాల టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో శేరెల్లివీధిలో బలిజ లక్ష్మీ‌

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

యూరియా వాడకంపై వ్యవసాయ రైతులకు అవగాహన ఏవో హిమబిందు

పయనించే సూర్యుడు నవంబర్ 11 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) మండల కేంద్రమైన చేజర్ల రైతు సేవా కేంద్రం నందు మంగళవారం మండల వ్యవసాయ అధికారి హిమబిందు పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించడం జరిగింది పొలం పిలుస్తుంది కార్యక్రమంలో వ్యవసాయ రైతులకు అవగాహన కల్పించి పలు సూచనలు సలహాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ షేక్. సిరాజుద్దీన్ పాల్గొని ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వచ్చే రబీ సీజలకు సంబంధించిన యూరియా పుష్కలంగా అందుబాటులో

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు కేంద్ర నిగా వైఫల్యం

పయనించే సూర్యుడు నవంబర్ 11 ( సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు ) సిపిఐ జిల్లా కార్యదర్శికి మురళి ప్రెస్ మీట్ నిర్వహించి ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు కేంద్ర నిఘా వైఫల్యం కార్యదర్శికి మురళి ప్రెస్ మీట్ నిర్వహించిసిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి విమిర్శ అన్ని రాష్ట్రాల్లో ని ప్రధాన పట్టణ లలో జనసంచారాలు ఉన్న ప్రాంతాలలో రాష్ట్ర ప్రభుత్వల ను అప్రమత్తం చేయండి సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి డిమాండ్

Scroll to Top