PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

«ఆంధ్ర ప్రాంతాల్లో రాబోయే మూడు రోజుల్లో వాతావరణ మార్పులు – ప్రజలకు సూచనలు»

పయనించే సూర్యుడు న్యూస్ :తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగింది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణంపై.. వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది.. దాదాపు పొడి వాతావరణం ఉంటుందని.. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. నిన్నటి ఉత్తర అంతర తమిళనాడు ప్రాంతం – దాని పరిసర ప్రాంతాలలో సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తులో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఈరోజు తక్కువగా గుర్తించబడింది. ఆంధ్రప్రదేశ్ – యానాంలో దిగువ […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎగిరేది కాంగ్రెస్ జెండా

“ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మాదంశెట్టి భద్రయ్య Ex .సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు” (పయనించే సూర్యుడు నవంబర్ 11 రాజేష్) జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ప్రచారంలో చివరి రోజైన నేడు ఎన్నికల ప్రచారంలో భాగంగా షేక్ పేట డివిజన్ ఎన్నికల ప్రచారంలో పరిధిలో సమతా కాలనీలో వార్డులలో దౌల్తాబాద్ మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులు మొన్న నిన్న జూబ్లీహిల్స్ ఎన్నికల్లో వివేక్ వెంకటస్వామి మంత్రివర్యులు మరియు శ్రవణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో మేము ప్రచారం చేయడం జరిగింది. మండలాల

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

గొడుగుపల్లి అడవిలో పొదల్లో నక్కిన చిరుత పులి

“గొడుగుపల్లి అడవిలో చిరుత పులి వివరాలను వెల్లడించిన పారేసి రేంజి అధికారి సందీప్ కుమార్’” (పయనించే సూర్యుడు నవంబర్ 10 రాజేష్) దౌల్తాబాద్ మండల గొడుగుపల్లి అడవిలోని ఒప్పోదలో దాగి ఉన్న చిరుత పులి నక్కిన సంఘటన సోమవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. గొడుగు పలికి చెందిన చందాభక్షపతి తెలిపిన వివరాల ప్రకారం చందా భిక్షపతి రోజు మాదిగని తన వ్యవసాయ పొలం వద్దకు పశువులను వెళుతున్న క్రమంలో ఒక చిరుత పులి ఆవు పశువుల పైకి దాడి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సూళ్లూరుపేట మున్సిపాలిటీ లొ ని పడమటి కండ్రిక లో కోట్ల రూపాయలు ప్రభుత్వ భూమి కబ్జా కి గురైంది

పయనించే సూర్యుడు నవంబర్ 11 ( సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు ) సూళ్లూరుపేట పడమటి కండ్రిగ రెవెన్యూ పరిధిలోని శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి ఆలయం దగ్గర ఉన్న కాళంగి నది బిర్జి కి దక్షిణ వైపు ఉన్న సర్వే నంబర్,83/1,83/3,83/4, 83/10b. ప్రభుత్వ అనాదీనం భూమి కొందరు పెత్తందారులు ఆక్రమించుకొని లేఔట్లుగా మార్చి కోట్ల రూపాయలకి విక్రయిస్తున్నారు ఈ ఆక్రమణ పై రెవెన్యూ అధికారులు నామా మాత్రపు హెచ్చరిక బోర్డులుపెట్టి వదిలేశారు . అదే ఒక

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ప్రజా టీవీ నూతన జర్నలిస్టుగా కిషోర్ ప్రభుత్వ అధికారులు అందరిని కలిసి ఆత్మీయతంగా అభినందించారు

పయనించే సూర్యుడు నవంబర్ 11 (సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు ) తిరుపతి జిల్లా నారాయణవనం మండలం –మండల రిపోర్టర్‌ గా ప్రజా టీవీకి నూతనంగా నియమితులైన జర్నలిస్టు మొట్టికాయల కిషోర్‌ను స్థానిక ప్రభుత్వ అధికారులు అందరినీ కలిసి ఆత్మీయంగా అభినందించారు. ఈ సందర్భంగా మండల తహసీల్దార్ రోజా రాణినీ (MRO), వైద్య శాఖ మెడికల్ సూపరింటెండెంట్ నాగ సుధా, పోలీస్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ శాఖ అధికారులు, అలాగే MPDO అరుణ కలిసివారంతా కిషోర్‌కు అభినందనలు తెలుపుతూ,

Scroll to Top