PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బోధన్ ఎం ఎల్ ఏ సుదర్శన్ రెడ్డి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు లుగా నిజామాబాదులో సన్మాన సభ

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్ నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ (హామీల అమలు) ముఖ్య సలహాదారులుగా నియమితులైన సందర్భంగా ఈ నవంబర్ నెల 13 వ తేదీన మధ్యాహ్నం 3:00 గంటలకు పాత కలెక్టర్ గ్రౌండ్ నందు సన్మాన సభ భారీ ఎత్తున నిర్వహించడం జరుగుతుంది.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం

“సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసిన పంజా స్వామి” (పయనించే సూర్యుడు నవంబర్ 10 రాజేష్) ఈరోజు దౌల్తాబాద్ మండలం గాజులపల్లి గ్రామంలో పంజా స్వామి ఆధ్వర్యంలో ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. దొమ్మాట గ్రామానికి చెందినటువంటి మహిమ జీవన్ రాజు గార్లకు 49.500 రూపాయలు సీఎం సహాయ నిధి చెక్కు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు. శేఖర్ గౌడ్. సంపతి. కనకా రెడ్డి. రాజు. కనకయ్య. కుమార్ బాబు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మెడికల్ షాపుల్లో బినామీల దందా కానరాని ఫార్మసిస్ట్

ప్రిస్ర్కిప్షన్‌ లేకుండానే అమ్మకాలు నామమాత్రంగా డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్ల తనిఖీలు ఆర్ఎంపీల అర్హతకు మించిన వైద్యం పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న శంకర్ దాదా ఎంబిబిఎస్ లు పయనించే సూర్యుడు నవంబర్ 11 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ ఖమ్మం జిల్లా మెడికల్ దందా ఇష్టారాజ్యంగా ఔషధాల విక్రయాలు అధిక ధరల కు మందులు, బిల్లులు లేకుండా అమ్మకాలు, నిద్రావస్థలో డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్లు, మెడికల్‌ షాపుల యజమానుల సంఘాల గుప్పెట్లో అధికారులుమెజార్టీ మెడికల్‌ షాపుల్లో దందా నడిపిస్తూ నాణ్యతలేని

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

యువత మాదక ద్రవ్యాలు సేవించి ద్విచక్రవాహంతో ప్రజల్ని భయబ్రాంతులకు గురి చేస్తున్నారు

పయనించే సూర్యుడు నవంబర్ 10 (సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు) సూళ్లూరుపేట పట్టణంలో కొంతకాలంగా యువకులు బహిరంగంగానే తాగిన మత్తులో ద్విచక్ర వాహనాలను మితిమీరిన వేగంతో బజార్ వీధుల్లో చక్కర్లు కొడుతున్నారు అలాంటి సంఘటన ఈరోజు సాయంత్రం వస్త్రా సాగర్ సమీపంలో ద్విచక్ర వాహనా మీద ఇద్దరు వ్యక్తులు మత్తులో బజారువీధుల్లో అతివేగంతో వెళ్తూ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ఇద్దరు వ్యక్తులకు ద్విచక్ర వాహనం తగిలి కింద పడిపోయారు వెంటనే చుట్టుపక్కల వారు స్పందించి ద్విచక్రవాహనాన్న

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కార్తీక మాసం ఆకాశదీపోత్సవం

పయనించే సూర్యుడు న్యూస్ నవంబర్ 09 మిడ్జిల్ రిపోర్టర్ బి శేఖర్ మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలం లోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక మాస పర్వదినాన్ని పురస్కరించుకొని మిడిదొడ్డి విజయ్ కుమార్ వారి కుటుంబ సభ్యులు మరియు నరేందర్రెడ్డి సభ్యులు ఆకాశదీప పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వస్త్రములు భద్రపరచడానికి బీరువాను బహుకరించినటువంటి దాతలు బోయిన్ పల్లి కి చెందిన విశ్వనాథ్ కుటుంబ సభ్యులు. ఈ కార్యక్రమంలో భక్తులు దేవాలయ

Scroll to Top