PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సూళ్లూరుపేట ఎస్సై అజయ్ కుమార్ నేరానికి భయం పుట్టిస్తున్నారు

పయనించే సూర్యుడు ఫిబ్రవరి 23 (సూళ్లూరుపేట నియోజకవర్గ రిపోర్టర్ దాసు ) తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పోలీస్ స్టేషన్ కి ట్రాన్స్ఫర్ వచ్చిన ఎస్సై అజయ్ కుమార్ చార్జి తీసుకున్న మొదటి రోజే నేరగాళ్లపైన సింహ స్వప్నం లాగా విరుచుకుపడుతున్నారు నేరానికి భయం పుట్టే లాగా తన కర్తవ్యాన్ని చట్టం తన పని తను చేస్తుందని ప్రతి ఒక్కరు చట్టానికి అనుగుణంగా నడవాలని నేరమనే మాట వినపడితే సహించేది లేదని ఎవ్వరైనా సరే తప్పు చేస్తే చట్టం […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రెడ్ల కుల కిరాతకులను వెంటనే శిక్షించాలి

/పయనించే సూర్యుడు// ఫిబ్రవరి23// మక్తల్నాగర్ కర్నూల్ కుమ్మేరా గ్రామంలో మూడు రోజుల క్రితం జరిగిన టికెట్ లేకుండా గుడిలోనికి ప్రవేశించిన చాకలి కులస్తులని అదే గ్రామానికి చెందిన రెడ్డి వర్గానికి చెందిన సర్పంచు తుకరం రెడ్డి సతీష్ రెడ్డి శ్రీనివాసు రెడ్డి మధు రెడ్దిలను వెంటనే శిక్షించాలని ప్యాట విశ్వనాధ్ ధర్మ సమాజ్ పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు రెడ్డి అనే అహంకారం ఉండడామే అహంకారం చూపుతూ రాయలేని భాష తో బూతులుతిడుతూ అతి కిరతకంగా భయంకరంగా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన పార్టీ నాయకులు మరియు ప్రజలు

పయ నించే ఫిబ్రవరి 22 ముమ్మిడివరం ప్రతినిధి నానాజీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మాసపత్రిక రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ తాజా ఎపిసోడ్‌ను ఈ రోజు అనగా ది .22/ఫిబ్రవరి /2026 న ముమ్మిడివరం టౌన్ అధ్యక్షులు సన్నిధిరాజు వీరభద్ర శర్మ ఇంటి వద్ద పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు ఉత్సాహంగా వీక్షించారు.ఈ సందర్భంగా ప్రధానమంత్రి దేశ విద్యార్థులు అభివృద్ధి, భారతీయ టెక్నాలజీ, ఏ వన్ సాఫ్ట్వేర్, భారతీయ క్రీడలు, ఆర్గాన్ డొనేషన్,

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

62,67, 92″మన్ కీ బాత్ కార్యక్రమం” లో కాట్రేను కోన మండలం

పయ నించే సూర్యుడు ఫిబ్రవరి 22 ముమ్మిడివరం ప్రతినిధి నానాజీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మనసులో మాట మన్ కీ బాత్ తాజా ఎపిసోడ్‌ను ఈ రోజు అనగా ది .22. 02. 2026 న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం 62 ,67 ,92,బూత్ లోవీక్షించారు .ఈ సందర్భంగా ప్రధానమంత్రి దేశ విద్యార్థులు అభివృద్ధి,, భారతీయ క్రీడలు, ఆర్గాన్ డొనేషన్, డిజిటల్ అరెస్ట్ పై వివరణ, రైతులు పండించే విధానం,యువ శక్తి,

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

దరువు కళా బృందం రాజతోత్సవాలకు సన్నాహాలు

పయనించే సూర్యుడు న్యూస్ ఫిబ్రవరి 22 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ ఉద్యమం మలిదశలో సాంస్కృతికంగా మిన్నంటిన నినాదం ఏదైనా ఉంటే అది ‘దరువు’ అనే పేరే. ఉద్యమ వేళల్లో వీధి వీధి తిరిగిన ఆ కళాబృందం ఇప్పుడు 25 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకుని రాజతోత్సవాలకు సిద్ధమవుతోంది. మార్చి 10న హైదరాబాద్‌లోని రవీంద్ర భారతి వేదికగా జరిగే ‘దరువు జాతర’ను విజయవంతం చేయాలని ప్రజా సంఘాల నాయకులు పిలుపునిచ్చారు.ఈ జాతర సంబరాలకు సంబంధించిన

Scroll to Top