PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ప్రతి ఒక్కరు రక్తదానం చేయాలి.

పుడమి ఫౌండేషన్ రెండవ దశ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయం. మహనీయుల బాటలో నడిచినప్పుడే దేశం అభివృద్ధి సాధిస్తుంది. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ జిల్లా చైర్మన్ అశోక్ కుమార్ పయనించే సూర్యుడు ఏప్రిల్13మక్తల్ మహాత్మ జ్యోతిబాపూలే,డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా పుడమి ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఫౌండేషన్ చైర్మన్ జె వెంకటపతి రాజు మాట్లాడుతూ రక్తదానం చేయండి ప్రాణదాతలు నిలవండి అని అన్నారు.రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథిగా […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

వేల్పూర్ మండల కేంద్రంలో ఐకెపి సొసైటీ వడ్ల కొనుగోలు కేంద్రాల ప్రారంభం ఇందిరామ్మా నూతన గృహప్రవేశ

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్ *రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి వేల్పూర్ గ్రామంలో రామన్నపేట గ్రామంలో సొసైటీ వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగింది అక్లూర్ గ్రామంలో ఇందిరమ్మ నూతన గృహప్రవేశాలలో కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఐకేపీ సొసైటీ వరి కొనుగోలు కేంద్రాన్ని వేల్పూర్ గ్రామంలో మరియు రామన్నపేట్ గ్రామంలో ప్రారంభించడం జరిగింది ఈ రాష్ట్రంలో

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

50 లక్షల రూపాయలతో వంతెన నిర్మాణానికి భూమి పూజ చేసిన మండల అధ్యక్షుడు ఆనంద్ గౌడ్

{పయనించే సూర్యుడు} {ఏప్రిల్14 మాగనూరు } మాగనూరు మండలం తాళంకేరి మరియు నేరడగం దొడ్డి.మధ్యన ఉన్న బ్రిడ్జి భూమి పూజ మంత్రి వాకిటి శ్రీహరి.ఆదేశానుసారం 50 లక్షల రూపాయలతో వంతెన నిర్మాణానికి భూమి పూజ చేయడం జరిగింది కర్ణాటక చివర్లో ఉన్న గ్రామాలను మంత్రి. బ్రిడ్జి నిర్మిస్తున్నందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు నాయకులు సంతోషం వ్యక్తం చేయడం జరిగింది అదేవిధంగా మంత్రి వాకిటి శ్రీహరి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.. ఇంటి కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో “నారీ శక్తి వందన్ సమ్మేళన్” కార్యక్రమం

పయనించు సూర్యుడు ఏప్రిల్ 13 ముమ్మిడివరం గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేని కోన మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో “నారీ శక్తి వందన్ సమ్మేళన్” కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం ఎంపీడీఓ బి రాజేశ్వర్ రావు ఆధ్వర్యంలో వీక్షించడం జరిగింది. విజ్ఞాన్ భవన్ కేంద్రంగా న్యూఢిల్లీ లో గౌరవ ప్రధానమంత్రి వర్యులచే ప్రారంభించిన కార్యక్రమంలో మహిళా సాధికారతే ద్యేయంగా, మహిళాభ్యున్నతికి పెద్ద పీట వేస్తూ, చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్లు & అత్యధిక

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

చెయ్యేరు గ్రామ పంచాయతీఆకశ్మిక సందర్శన ఎంపీడీ ఓ

పయనించే సూర్యుడు ఏప్రిల్ 13 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా చెయ్యేరు గ్రామ పంచాయతీ స్వర్ణ గ్రామ సచివాలయం 1&2 లను ఎంపీడీఓ బి రాజేశ్వర్ రావు ఆకశ్మిక సందర్శన చేశారు. చేశారు. ఆయా స్వర్ణ గ్రామ సచివాలయం సిబ్బంది ఆన్లైన్ హాజరు వివరాలను నిశితంగా పరిశీలించారు.కొంతమంది సిబ్బంది నిర్నీత సమయంలో హాజరు వేయకపోవడం & ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరు కావడన్ని తీవ్రంగా పరిగణించారు . విధిగా

Scroll to Top