PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అశ్వాపురం గ్రామ పంచాయతీ లో రోడ్ సేఫ్టీ గ్రామ సభ నిర్వహణ

పయనించే సూర్యుడు, ఏప్రిల్ 13, అశ్వాపురం: సోమవారం నాడు అశ్వాపురం గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రోడ్డు రవాణా భద్రతపై గ్రామ సభ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి సర్పంచ్ బానోత్ సదర్ లాల్ మరియు ఉప సర్పంచ్ తుళ్ళూరి ప్రకాష్ రావు అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా సర్పంచ్ బానోత్ సదర్ లాల్ మాట్లాడుతూ నేటి బాలలే రేపటి భావిభారత పౌరులని విద్యార్థి దశలోనే పిల్లలను మంచి మార్గంలో నడిపించాలని మన చుట్టూ […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కుండలేశ్వరంలో పుష్కర పనులకు శంకుస్థాపన

ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి కాట్రేనికోన పయనించు సూర్యుడు ఏప్రిల్ 13 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ రాబోయే గోదావరి పుష్కరాల సందర్భంగా లక్షలాది భక్తులకు మెరుగైన వసతి, దర్శన సౌకర్యాలు కల్పించేందుకు ఆలయాల అభివృద్ధి చేపడుతున్నట్లు ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి తెలిపారు. కాట్రేనికోన మండల పరిధిలో దక్షిణ కాశీగా పేరుపొందిన కుండలేశ్వరం పుణ్యక్షేత్రంలో నిర్మించనున్న వసతి భవనం భక్తులకు విశేష ప్రయోజనం కలిగిస్తుందని

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కేటగిరీ మార్పు కోసం

మంత్రి ఆనంకు వినతి బిజెపి నాయకులు పయనించే సూర్యుడు ఏప్రిల్ 13 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమజిల్లా కాట్రేనికోన మండలం కుండలేశ్వర స్వామి ఆలయంలో అభివృద్ధి కార్యక్రమము నిమిత్తము స్థానిక శాసనసభ్యులు దాట్ల బుచ్చిరాజు దేవాదాయ ధర్మాదాయ శాఖ మాత్యులు ఆనం రామనారాయణ రెడ్డి పార్లమెంటరీ సభ్యులు హరీష్ మాధుర్ ఎమ్మెల్సీ రాజశేఖర్ కూటమి నాయకులు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో దేవదాయ శాఖ మంత్రివర్యులు కలిసి రాష్ట్రంలో

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఇంటర్ ఫలితాల్లో ఎస్ ఆర్ కాలేజీ లో బాలికల విజయకేతనం

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలువెలుగుల చక్రపాణి ఇంటర్ ఫలితాలు నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన ఎస్ ఆర్ కళాశాల విద్యార్థులకు రాష్ట్రస్థాయిలో విజయకేతనం ఎగురవేశారు. బైపిసి మొదటి సంవత్సరంలో ఈ ఆరాధ్య 438 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో ద్వితీయ స్థానం కైవసం చేసుకున్నారు సఫా మహిన్ 437 ,జి అలేఖ్య 436 ,ఆయేషా రీదా 434, నవ్య 432 మార్కులు సాధించారు. ఎంపీసీ విభాగంలో రహీం 465 మార్కులతో రాష్ట్రస్థాయి బ్యాంకు సాధించారు. ఎస్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఎంజేపీవీ ఆధ్వర్యంలో విజయవంతమైన జ్యోతిబాపూలే భూమి పూజ కార్యక్రమం అలాగే అసెంబ్లీ స్థాయి సన్మాన కార్యక్రమం కెవి నరసింహ

పయనించే సూర్యుడు ఏప్రిల్ 12 కోల్పూర్ గ్రామం మాగనూరు మండలం నారాయణపేట జిల్లా పరిధిలోని గ్రామపంచాయతీ ఆవరణలో ఎంజేపీవీసీ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిబాపూలే విగ్రహానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం కోల్పూర్ గ్రామపంచాయతీ నుండి పూలే చౌ వరస్త వరకు ర్యాలీ తీస్తూ జ్యోతిబాపూలే ఫోటో పట్టుకొని పూలే చౌరస్తా వరకు వెళ్లి పూలే చౌరస్తాలో మహాత్మ జ్యోతిబాపూలే విగ్రహం కోసమై భూమి పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది అలాగే అనంతరం అన్నదాన

Scroll to Top