PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

వివాహ వార్షికోత్సవాని పురస్కరించుకొని విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్ పంపిణీ అందజేత

(పయనించే సూర్యుడు జనవరి 5 రాజేష్ దౌల్తాబాద్) దౌల్తాబాద్ మండలం తాజా మాజా జెడ్పిటిసి రణం జ్యోతి శ్రీనివాస్ గౌడ్ పెళ్లి రోజు సందర్భంగా ఈరోజు తిరుమలాపురం గ్రామంలో జెడ్పిహెచ్ఎస్ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో తిరుమలాపూర్ గ్రామంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ బండలు మరియు దౌల్తాబాద్ మండలం ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు గడ్డం నాగరాజు వారు మాట్లాడుతూ సమాజంలో విద్యార్థులు మంచిగా చదువుకొని తల్లిదండ్రులకు మంచి […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కుల పంపిణీ పేదలకు వరం

(పయనించే సూర్యుడు జనవరి 5 దౌల్తాబాద్ రాజేష్) ఈరోజు మన మెదక్ పార్లమెంట్ సభ్యులు శ్రీ మాధవ నేని రఘునందన్ రావు గారి ఆదేశాల మేరకు మండల అధ్యక్షులు దేవుడు లావణ్య నరసింహారెడ్డి గారి ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన కోర్రె పరుశరాములు కుటుంబానికి 60000 రూపాయలు మరియు ఉప్పరపల్లి గ్రామానికి చెందిన ముష్టి నవీన్ కుటుంబానికి 20500 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. వారు మాట్లాడుతూ సమాజంలో సమాజంలో నిరుపేదలు ఆపదలో

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

దేశంలోనే విద్యుత్ చార్జీలు తగ్గించిన ఘనత చంద్రబాబుదే….

కృతజ్ఞతలు తెలియపరిచిన గుత్తుల సాయి జనం న్యూస్ జనవరి 5 ముమ్మిడివరం ప్రతినిధి ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు విద్యుత్ చార్జీలు పెంచకుండా ప్రజలపై భారం మోపకుండా విద్యుత్ చార్జీలు తగ్గించిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులునారా చంద్రబాబు నాయుడు వారికే దక్కుతుంది అని డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా టిడిపి అధ్యక్షులు గుత్తుల సాయి అన్నారు, 2019 – 2024 లో జగన్మోహనరెడ్డి ముఖ్యమంత్రిగా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

జిల్లా కలెక్టర్ కి మరియు అడిషనల్ కలెక్టర్ కి నూతన సంవత్సర శుభాకాంక్షలు..

పయనించే సూర్యుడు తేదీ 5 జనవరి జోగులాంబ గద్వాల జిల్లా ప్రతినిధి బోయ కిష్టన్న మన ప్రియతమ నాయకులు ఏఐసీసీ సెక్రెటరీ అలంపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్ఏ సంపత్ కుమార్ నేతృత్వంలో జిల్లా యూత్ కాంగ్రెస్ మాజీ జిల్లా జనరల్ సెక్రటరీ , శీను శుభాకాంక్షలు తెలుపుతూ..జోగులాంబ గద్వాల జిల్లా జిల్లా యూత్ కాంగ్రెస్ మాజీ జిల్లా జనరల్ సెక్రటరీ తప్పెట్లమోర్స్, శీను మరియు ఉప్పల ఇస్మాయిల్ శుభాకాంక్షలు తెలుపుతూ జిల్లాలోని ఎప్పుడు కూడా అభివృద్ధి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

గొల్లపల్లి లో సమస్యల పరిష్కారం వేదిక తాసిల్దార్ మస్తానయ్య

పయనించే సూర్యుడు జనవరి 5 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) చేజర్ల మండలం లోని గొల్లపల్లి గ్రామంలో 2026 జనవరి నెలలో ప్రతి మంగళవారం తేది:06.01.2026, 13.01.2026, 20.01.2026 . 27.01.2026 న అధికారులచే నిర్వహించు గ్రామ రెవిన్యూ సమస్యల పరిష్కార వేదికను చేజర్ల మండలం గొల్లపల్లి ప్రాథమిక పాఠశాల నందు నిర్వహించుటకు నిర్ణయించడమైనది. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, మీ భూ సంబంధిత . ఇతర శాఖలకు సంబంధించిన సమస్యలపై దరఖాస్తులు సమర్పించి,

Scroll to Top