PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన చైర్ పర్సన్ బోదిరే గంగమణి స్వామి

సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన చైర్ పర్సన్ బోదిరే గంగమణి స్వామి పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్ బాల్కొండ నియోజకవర్గం లో పురపాలక కార్యాలయం నందు పట్టణంలో మంజూరైన 20 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను మున్సిపల్ చైర్ పర్సన్ బోదిరే నాగమణి స్వామి ఆధ్వర్యంలో లబ్ధిదారులకు చెక్కులను అందజేయడం జరిగింది. అనారోగ్యానికి గురై సీఎంఆర్ఎఫ్ దరఖాస్తు చేసుకున్న ప్రతి లబ్ధిదారుడికి చెక్కులు మంజూరు చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డి […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఘనంగా మహాత్మ పూలే 199వ జయంతి

స్త్రీ విద్య,స్వేచ్ఛ సమానత్వానికి నాంది మహాత్మా జ్యోతిబాపూలే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యువజన సంఘం,మక్తల్ మహాత్మ పూలే దంపతుల విగ్రహావిష్కరణ కమిటీ {పయనించే సూర్యుడు} {ఏప్రిల్12మక్తల్ } డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యువజన సంఘం మక్తల్ మరియు మహాత్మ పూలే దంపతుల విగ్రహావిష్కరణ కమిటీ ఆధ్వర్యంలో మక్తల్ పట్టణంలోని మహాత్మ పూలే చౌరస్తాలో ఏర్పాటు చేసిన పూలే జయంతి సందర్భంగా వైస్ చైర్మన్ వాకిటి మానస హనుమంతు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఘనంగా కూకట్పల్లిలో కాంగ్రెస్ నాయకుడు కర్క నాగరాజు జన్మదిన వేడుకలు

పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్ 11 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రముఖ నాయకుడు, ఐఎన్‌టీయూసీ కూకట్పల్లి అధ్యక్షుడు కర్క నాగరాజు జన్మదిన వేడుకలు శనివారం ఆయన నివాసంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై వేడుకలను ఉత్సాహభరితంగా జరిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ ఉపాధ్యక్షుడు, కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి బండి రమేష్ హాజరై నాగరాజుకు పూలమాల వేసి, శాలువా కప్పి హృదయపూర్వక

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

నారాయణపేట జిల్లా కలెక్టరేట్‌లో ఘనంగా మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

{పయనించే సూర్యుడు} {ఏప్రిల్ 12} ఏప్రిల్ 11/04/2026 రోజు నారాయణపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శనివారం మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను అధికారికంగా అత్యంత ఘనంగా నిర్వహించారు. జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ (జెయింట్ కలెక్టర్) శ్రీనివాసులు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లాలోని అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు, వివిధ సామాజిక సంఘాల నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మహాత్మ పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జ్యోతిరావు పూలే బీసీ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

గ్రామదేవత శ్రీ మావుళ్ళమ్మ తల్లి గ్రామసందర్శన

పయనించే సూర్యుడు ఏప్రిల్ 11 ముమ్మిడివరం ప్రతినిధి కాట్రేనికోన శ్రీ మావుళ్ళమ్మ తల్లి జాతర తీర్థ మహోత్సవ వాలు సందర్భంగా శుక్రవారం అమ్మవారి కి గరగ ఎత్తే కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమం ముందుగా ఆలయ అధ్యక్షులు ఆణి విళ్ళ సాయిబాబా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఆణి విళ్ళ ఫణి కాంత్ శాస్త్రి ఆధ్వర్యంలో తొలుత వినాయకునిపూజ,అమ్మవారికి గరగ ల పూజ నిర్వహించారు.బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు ఆకొండి మహేష్ శర్మ చే తొలుత కొబ్బరికాయ కొట్టించి అనంతరం పి ఎస్ఎన్

Scroll to Top