PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రైతు సంబరాల్లో పాల్గొన్న షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

మాజీ జడ్పీటీసీ విశాల శ్రవణ్ రెడ్డి ( పయనించే సూర్యుడు ఫిబ్రవరి 20 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) కేశంపేట మండల పరిధిలోనీ కాకునూర్ గ్రామంలో శ్రీ మహాలింగేశ్వర స్వామి సన్నిధిలో బండలాగుడు పోటీలను ప్రారంభించారు. బండ లాగుడు పోటీలొ అంతర్ రాష్ట్ర ఒంగోలు గీత్తలు మరియు నగర్ కర్నూల్. నంద్యాల వాసుల గీత్తలు పోటీలలొ పాల్గొన్నారు.మొత్తం ఎనిమిది జతలు పాల్గొన్నాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తో పాటు పాల్గొన్న కేశంపేట […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కాంగ్రెస్ తోనే నిరుపేదల కల సాకారం

ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవం లో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ నందిగామ,కొత్తూరు మండలం లో సుడిగాలి పర్యటన కొత్తూరు మండలంలో 9.92 కోట్ల పనులకు శంకుస్థాపనలు చేసిన ఎమ్మెల్యే ( పయనించే సూర్యుడు ఫిబ్రవరి 20 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) కాంగ్రెస్ ప్రభుత్వం తోనే నిరుపేదల కల సాకారం అవుతుందని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు.నందిగామ, కొత్తూరు మండలంలో శుక్రవారం పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలలో

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

దేవుళ్ళ గుడిలో దొంగల బీభత్సవం

కడియాల కుంట తండా లోని రెండు గుళ్లో హుండీలు చోరీ కడియాల కుంట తండా సేవాలాల్ మహారాజ్ మరియు బూరుగడ్డ తండా ఆంజనేయ స్వామి హుండీలు చోరీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తండా ప్రజలు ( పయనించే సూర్యుడు ఫిబ్రవరి 20 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) రంగారెడ్డి జిల్లా ఫరూక్నగర్ మండలం కడియాల కుంట తండా గ్రామపంచాయతీ పరిధిలోని సేవాలాల్ మహారాజ్ గుడిలో మరియు బూరుగడ్డ తండా ఆంజనేయ స్వామి గుడిలో గత

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ముఖ్యమంత్రికి ఆహ్వానం:తెలుగు మహా సభలకు రండి

పయ నించే సూర్యుడు ఫిబ్రవరి 20 ముమ్మిడివరం ప్రతినిధి చంద్రబాబు ను ఆహ్వానించిన కిమ్స్ చైర్మన్ చైతన్య రాజు అమలాపురంలో ఫిబ్రవరి 28, మార్చి 1న జరిగే ప్రపంచ తెలుగు మహాసభలకు రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ను కిమ్స్ చైర్మన్ చైతన్య రాజు కోరారు.అమలాపురం కిమ్స్ (KIMS) వైద్య కళాశాల ప్రాంగణంలో భారీగా 3వ ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహిస్తున్నట్లు చైతన్ రాజు ముఖ్యమంత్రికి వివరించారు. శుక్రవారం అమరావతిలో ముఖ్యమంత్రిని కలిసి ఆయన మహాసభల ఆహ్వాన

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

గ్రామ వికాస్ ఆధ్వర్యంలో గో పూజ & భూమి సుపోషణ మహోత్సవం

పయ నించే సూర్యుడు ఫిబ్రవరి 20 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డా,, బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం ఖండ జి.వేమవరం గ్రామంలో ఈ రోజు ఉదయం గో పూజ & భూమి సుపోషణ మహోత్సవం ఘనంగా జరిగింది. ముందుగా చంద్రాబట్ల రామకృష్ణ శర్మ గణపతి పూజ, గో పూజ అనంతరం భూమి సుపోషణ (మృత్తికా పీఠ ఆరాధన) నిర్వహించారు.స్థానికి రైతులు వారి వారి వ్యవసాయ క్షేత్రం నుండి సేకరించి తీసుకువచ్చిన మృత్తికతో ధర్మ ప్రచారకులు బొంతు

Scroll to Top