ఇంటర్ ఫలితాల్లో ఎస్ ఆర్ కాలేజీ లో బాలికల విజయకేతనం
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలువెలుగుల చక్రపాణి ఇంటర్ ఫలితాలు నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన ఎస్ ఆర్ కళాశాల విద్యార్థులకు రాష్ట్రస్థాయిలో విజయకేతనం ఎగురవేశారు. బైపిసి మొదటి సంవత్సరంలో ఈ ఆరాధ్య 438 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో ద్వితీయ స్థానం కైవసం చేసుకున్నారు సఫా మహిన్ 437 ,జి అలేఖ్య 436 ,ఆయేషా రీదా 434, నవ్య 432 మార్కులు సాధించారు. ఎంపీసీ విభాగంలో రహీం 465 మార్కులతో రాష్ట్రస్థాయి బ్యాంకు సాధించారు. ఎస్ […]




