PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఇల్లందుఎమ్మెల్యే కోరం కనకయ్య ను మర్యాద పూర్వకంగా కలిసిన డి స్ పి వెంకన్న బాబు

పయనించె సూర్యుడు ఫిబ్రవరి 20(పొనకంటి ఉపేందర్ రావు ) ఇల్లందు :డిఎస్పి గా నియమితులైన వెంకన్న బాబు శుక్రవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు కోరం కనకయ్యకు పుష్పగుఛ్ఛం అందచేసి మర్యాద పూర్వకంగా కలిసారు.అనంతరం ఇరువురు ఇల్లందు ప్రాంత శాంతిభధ్రతలు పై చర్చించారు.ఎమ్మెల్యే కోరం కనకయ్య ప్రశంసలు_ఎమ్మెల్యే కోరం కనకయ్య డిఎస్పి వెంకన్న బాబు ని ప్రశంసిస్తూ, “వెంకన్న బాబు ఇల్లందు డిఎస్పి గా నియమితులైనందుకు మేము సంతోషిస్తున్నాము. ఇల్లందు ప్రాంత పరిధిలో శాంతిభద్రతలను కాపాడడంలో ముందు […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పేదింటి ఆత్మగౌరవం ఇందిరమ్మ ఇళ్ళు- బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్ బాల్కొండ నియోజకవర్గంలో పేదవారి ఆత్మగౌరవ ప్రతీకగా ఇందిరమ్మ ఇండ్లు నిలుస్తున్నాయని బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ అన్నారు.ఈరోజు శుక్రవారం రోజున ఆయన బాల్కొండ నియోజకవర్గంలోని వివిధ గ్రామాలలో ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశ కార్యక్రమాలలో పాల్గొని ప్రారంభించారు.ఏర్గట్ల మండలం తొర్తి గ్రామంలో సాట్ల నడ్పి రాజు గారి ఇందిరమ్మ గృహప్రవేశంలో పాల్గొని వారికి ముఖ్యమంత్రి చిత్రపటాన్ని బహుకరించారు.వేల్పూర్ మండలం లక్కోర

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

తెలంగాణ గవర్నర్ ఎక్సలెన్స్ అవార్డు అందుకున్న రామ్‌దేవ్ రావు హాస్పిటల్ ఆధ్వర్యంలో సన్మాన విందు కార్యక్రమం

పయనించే సూర్యుడు న్యూస్ ఫిబ్రవరి 20 తెలంగాణ స్టేట్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి గ్రామీణ ఆరోగ్యం మరియు వైద్య సేవా దాతృత్వం విభాగంలో తెలంగాణ గవర్నర్ విశిష్టత పురస్కారం 2025ను అందుకున్న గర్వకారణమైన సందర్భంగా రామ్‌దేవ్ రావు హాస్పిటల్ ఆధ్వర్యంలో శుక్రవారం మధ్యాహ్నం నర్సింగ్ కళాశాల మైదానం లో నిర్వహించిన సన్మాన విందు కార్యక్రమానికి డా. ఎన్. యోబు ఆహ్వానం మేరకు హాజరై శాలువుతో సత్కరించి పూల మొక్కను అందించి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేసిన తెలంగాణ రాష్ట్ర

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ముమ్మిడివరంలో మనికీ బాత్ పోస్టర్ విడుదల

పయనించు సూర్యుడు న్యూస్ ఫిబ్రవరి 20 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డా బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండల కేంద్రం లో టౌన్ ఇంచార్జ్ ఇళ్ల సత్యనారాయణ ఆధ్వర్యంలో బిజెపి జిల్లా మండల పరాధికారులతో కలిసి పోస్టర్స్, బ్రోచర్స్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధాని మోదీ ఆకాంక్ష మేరకు ఎంతో ప్రతిష్టాత్మకంగా కార్యాచరణ చేసిన మన్ కీ బాత్ కార్యక్రమం ప్రజలందరికీ ముఖ్యంగా విద్యార్థులు,యువతకు చేరువయ్యేలా ప్రతీ ఒక్కరూ కృషి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సివిల్ సప్లైస్ బోర్డు డైరెక్టర్ గోదాముల తనిఖీ

పయ నించే సూర్యుడు ఫిబ్రవరి 20 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ఏపీ సివిల్ సప్లైస్ బోర్డు డైరెక్టర్ యెనిమిరెడ్డి మాలకొండయ్య డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండల పరిధిలోని సివిల్ సప్లైస్ కార్పొరేషన్ గోదాములను అధికారికంగా సందర్శించి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్( పిడిఎస్) కింద పంపిణీ అయ్యే నిత్యావసర సరుకుల నిల్వ మరియు పంపిణీ విధానాన్ని సమీక్షించారు.తనిఖీ సందర్భంగా డైరెక్టర్ స్టాక్ రిజిస్టర్లు, బియ్యం మరియు ఇతర నిత్యావసర సరుకుల నాణ్యత,

Scroll to Top