PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భూమి పూజ కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తి

పయనించే సూర్యుడు న్యూస్ మునుగోడు ఫిబ్రవరి 28. మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో ని దుబ్బకాలువ గ్రామానికి వెళ్లే రోడ్డులో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భూమి పూజ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి.. రేపు ఉదయం 11 గంటలకు జిల్లా ఉన్నతాధికారులతో కలిసి గౌరవ మునుగోడు శాసనసభ్యులు శ్రీ కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి గారు ఈ భూమి పూజ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు… భూమి పూజ అనంతరం సభ ఉంటుంది… ఈ కార్యక్రమానికి నియోజకవర్గ […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

విజన్ లో ఘనంగా జాతీయ విజ్ఞాన దినోత్సవం….

పయనించే సూర్యుడు న్యూస్ 28 సర్ సివి రామన్ గారు రామన్ ఎఫెక్ట్ ను కనుగొన్న సందర్భంగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28 వ తేదీన “నేషనల్ సైన్స్ డే” ను జరుపుకోవడం జరుగుతుందని,ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా విజన్ విద్యార్థులు తమ మేధా సంపత్తిని ఉపయోగించి విన్నూత్న ప్రయోగాలతో ఆకట్టుకున్నారు…మొదటగా ఈ కార్యక్రమంలో విజన్ కరస్పాండంట్ విశ్వనాధ్ రామన్ ఎఫెక్టు గురించి మరియు విద్యార్థుల సైన్స్ ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ రామన్ ఎఫెక్ట్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఆర్జీయుకేటీ బాసరలో వైభవంగా జాతీయ సైన్స్ దినోత్సవం – 2026

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలువెలుగుల చక్రపాణి రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం, బాసరలో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు ఫిజిక్స్ విభాగం ఆధ్వర్యంలో “విమెన్ ఇన్ సైన్స్: క్యాటలైసింగ్ రైసింగ్ తెలంగాణ & వికసిత భారత్ ” అనే ఇతివృత్తంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.ముఖ్య అతిథుల సందేశం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగాగా విచ్చేసిన వైస్ ఛాన్సలర్ ప్రొ. ఏ. గోవర్ధన్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడమే యూనివర్సిటీ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సన్ షైన్ పాఠశాలలో ఘనంగా స్వపరిపాలన దినోత్సవంమరియు సైన్స్ డే

పయనించే సూర్యుడు న్యూస్ చండూరు ఫిబ్రవరి 28. చండూరు పట్టణ కేంద్రంలోని సన్ షైన్ పాఠశాలలో ఈరోజు స్వపరిపాలన దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించారు. స్వపరిపాలన దినోత్సవం సందర్భంగా పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయిని ఉపాధ్యాయులుగా ఒక్కరోజు బాధ్యతలను అత్యంత సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రతిరోజు పాఠశాల నిర్వహణలో ఉపాధ్యాయుల బాధ్యత ఏ విధంగా ఉంటుందని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఒక్కరోజు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మాట్లాడుతూ గురువు యొక్క కష్టం అనేది తెలుసుకోవడం జరిగింది అని గురువులను

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పల్నాడు జిల్లాలో పరిశ్రమల స్థాపన వేగవంతం చేయండి జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు ఫిబ్రవరి 28 సెల్ 9550978955 2025 భాగస్వామ్య సదస్సు నందు ఎం ఒ యు చేసుకొని పల్నాడు జిల్లాలో తమపరిశ్రమలను ప్రారంభించేందుకు ముందుకొచ్చిన కృష్ణ ఆగ్రో ఫ్యూయల్స్ ప్రైవేట్ లిమిటెడ్, మైహోం సిమెంట్స్ ప్రయివేట్ లిమిటెడ్ దాచేపల్లి మరియు ఇందన ఎనర్జీస్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి భారీ మరియు మెగా ప్రాజెక్టుల స్థాపన వేగవంతం చేసేందుకు గాను వారికున్న సమస్యల పరిష్కారానికి గాను జిల్లా పరిశ్రమల శాఖ,

Scroll to Top