PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో వసంత పంచమి ఉత్సవాలకు స్థానిక ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ కు ప్రత్యేక ఆహ్వానం..

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలివెలుగుల చక్రపాణి. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో రానున్న వసంత పంచమి ఉత్సవాల సందర్భంగా ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ కు ఆలయ అధికారుల ఆధ్వర్యంలో ప్రత్యేక ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో మరియు అర్చకులు ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, బాసర ఆలయం రాష్ట్రంలో ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా నిలుస్తోందని, వసంత పంచమి వంటి […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

జిల్లా కలెక్టర్ చేత తపస్ (TPUS) జిల్లా డైరీ ఆవిష్కరణ

డైరీ, క్యాలెండర్ లోని వినూత్న అంశాలను అభినందించిన కలెక్టర్ // పయనించే సూర్యుడు// //న్యూస్ జనవరి 14// తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(TPUS) నారాయణపేట జిల్లా శాఖ డైరీ ని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, అసిస్టెంట్ కలెక్టర్ ప్రణయ్ కుమార్, ఫణి కుమార్ లు మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా డైరీలో పొందుపరిచిన అంశాలు ఎంతో ఉపయోగంగా ఉన్నాయని తెలిపారు.నూతన క్యాలెండర్ లో విద్యారంగ పరిరక్షణ,ఉపాధ్యాయుల సంక్షేమంకోసం తపస్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సెంట్రల్ లైటింగ్ మరియు రోడ్డు పనులు విస్తరణ గురించి ఏం ఎల్ ఏ పాయం కి వినతి

పయనించే సూర్యుడు, అశ్వాపురం, జనవరి 13: పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ని అశ్వాపురం సర్పంచ్ సదర్ లాల్ మరియు ఉప సర్పంచ్ తుళ్లూరి ప్రకాశ్ రావు కలిసి ఎప్పుడో కావలసిన అశ్వాపురం మెయిన్ రోడ్డు విస్తరణ మరియు సెంట్రల్ లైటింగ్ పనులు ప్రారంభం అయినందుకు ధన్యవాదాలు తెలియచేశారు. అశ్వాపురం ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతము కావటం రోడ్డు మీద నుండి నిత్యం వందలాది వాహనములు అనగా లారీలు,బస్సులు,పరిశ్రమలకు సంబంధించిన హెవీ గూడ్స్ వెహికల్స్,

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

వందవ పుట్టిన రోజు జరుపుకున్న సీతాదేవి*

పయ నించే సూర్యుడు జనవరి 12 ముమ్మిడివరం ప్రతినిధి నానాజీ కాట్రేనికొన ఈ రోజుల్లో 50 సంవత్సరాలు వచ్చేసరికి అనేక ఆసుపత్రులు చుట్టేస్తున్నారు. అల్లోపతి, హోమియోపతి, వంటి మందులను రుచి చూస్తున్నారు. ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం నడవపల్లి గ్రామానికి చెందిన పాకలపాటి సీతాదేవి జనవరి 12 నాటికి 99 సంవత్సరాలు పూర్తి చేసుకుని వందో సంవత్సరంలోకి అడుగు పెట్టింది. ఈమెకు ముగ్గురు కుమార్తెలు,ఇద్దరు కుమారులు స్వగ్రామంలోనే ఉంటూ నేటికీ తన పని తాను చేసుకుంటూ ఎంతో

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కళ్యాణ లక్ష్మి చెక్కులు మండల రెవెన్యూ అధికారి ద్వారా లబ్ధిదారులకు పంపిణీ చేయాలి.

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్ ప్రశాంత్ రెడ్డి అహంకారాన్ని ప్రదర్శించవద్దు. ప్రజా పాలనలో అహంకారానికి చోటు లేదు. ప్రశాంత్ రెడ్డికి ప్రజా ప్రభుత్వం ప్రోటోకాల్ గౌరవాన్ని ఇచ్చింది. ఆ గౌరవాన్ని అతను కాపాడుకుంటే మంచిది.ప్రజా ప్రభుత్వంలో ప్రజలను రాజకీయ నాయకుల ఇంటి చుట్టూ తింపుకునే కుసంస్కారం ఛిద్రం అయింది.కళ్యాణ లక్ష్మి దరఖాస్తులను నేరుగా మండల తహసీల్దార్ కె సమర్పించే వెసులుబాటును కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించింది. గత ప్రభుత్వంలో సంవత్సరం దాటిన చెక్కులు

Scroll to Top