PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఇంటర్ లో ప్రతిభ చాటిన పేద విద్యార్థిని ఎం ఈ సి లో 955 మార్కులు సాధించిన వైనం . చదువు లో రానిస్తున్న చెయ్యేరు విద్యార్థిని తేజస్విని

పయనించే సూర్యుడు ఏప్రియల్ 16 : ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం చెయ్యేరు పంచాయతీ పరిధిలో జిల్లగుంట కు చెందిన కటారి తేజస్విని బుధవారం ప్రకటించిన ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో తన ప్రతిభ ను చాటింది. ద్వితీయ సంవత్సరం ఎం ఈ సి గ్రూపులో 955 మార్కులు సాధించడం గర్వకారణం అని ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, పంచాయతీ డిప్యూటీ ఈఈ అన్యం రాంబాబు, మాజీ సర్పంచ్ లు […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రేపు నాలుగు మండలాల్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలువెలుగుల చక్రపాణి ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్మొక్కజొన్న రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని అంతటా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ తెలియజేశారు. రేపు నాలుగు మండలాల్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించనున్నట్లు ఆయన తెలియజేశారు. బాసర, ముధోల్, లోకేశ్వరం, తానూర్ మండలాల్లో రేపు కొనుగోలు ప్రారంభిస్తామని, ఈపాటికి కొన్నిచోట్ల కేంద్రాలు ప్రారంభించడం జరిగిందన్నారు. నియోజకవర్గంలో మొక్కజొన్న పంట అధికంగా ఉన్నందున ఎక్కువ స్థాయిలో

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఆదర్శ పూర్వ విద్యార్థుల ప్రతిభ

స్టేట్ 3,6,7 ర్యాంకుల సాధించిన విద్యార్థులు పయనించే సూర్యుడు ఏప్రిల్ 16 ప్రతినిధి గ్రంధి నానాజీ ఆదర్శ మా విద్యకు పునాది… ర్యాంక్ విద్యార్థులు… విద్యార్థులను అభినందించిన ఆదర్శ విద్యాసంస్థల చైర్మన్ కనకరాజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన ఇంటర్ ఫలితాలలో ఆదర్శ పూర్వ విద్యార్థులు సత్తా చాటారు. స్టేట్ లో 3,6,7 ర్యాంకులను సాధించారు. ఆదర్శ హై స్కూల్ తరఫున ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలో అత్యున్నత స్థాయిలో ప్రతిభ చాటిన పూర్వ విదార్థులను

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మంత్రి రాకతో గార్లఓడ్డు గ్రామంలో సందడి

మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి రాకతో గార్లఓడ్డు గ్రామంలో సందడి నెలకొంది. పయనించే సూర్యుడు ఏప్రిల్ 16 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ ఏన్కూర్: మండల పరిధిలోని గార్లఓడ్డు గ్రామంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ భూక్య లాలు నాయక్, గార్లఓడ్డు గ్రామ సర్పంచ్ భూక్య నర్సి లాలూ దంపతుల కుమారుడు చందూలాల్, సక్కుబాయివివాహ మహోత్సవం సందర్భంగా నూతన వధూవరులను మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ నూతన వస్త్రాలు బహుకరించి ఆశీర్వదించారు. మంత్రి పొంగిలేటి శ్రీనివాస్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పంజాబ్ భూముల సమస్యను పరిష్కరించాలి

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలువెలుగుల చక్రపాణి యువ నాయకుడు గైక్వాడ్ సాయినాథ్ ఝరి నిర్మల్ జిల్లా తానూర్ మండలం ఝరి బి గ్రామాలతో పాటు పలు గ్రామాల్లో పంజాబ్ భూముల సమస్య బాగా పెరిగిపోయింది. పంజాబ్ భూమి అమ్మిన సర్వే నంబర్, మరియు అదే సర్వే నంబర్ లో ఉన్న భూములను లాక్ వేయడం జరిగింది. దయచేసి తాసిల్దార్ , సబ్ కలెక్టర్ జిల్లా కలెక్టర్ , రెవెన్యూ కలెక్టర్ గారు దీనిపై ఆరా

Scroll to Top