తడ్కల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ సామాన్య శాస్త్రం దినోత్సవం,
ఉప ప్రధాన అధ్యాపకురాలు అంజన, జనం న్యూస్,ఫిబ్రవరి 28,కంగ్టి, సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిదిలోని తడ్కల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం జాతీయ సామాన్య శాస్త్రం దినోత్సవాన్ని పురస్కరించుకొని సర్ సివి రామన్, చిత్రపటానికి పుష్పగుచ్చాలతో ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ1928లో సర్ సీవీ రామన్చే ‘రామన్ ఎఫెక్ట్’ని కనుగొన్న జ్ఞాపకార్థం ఫిబ్రవరి 28ని భారతదేశంలో ఏటా జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకుంటారు. భారత భౌతిక శాస్త్రవేత్త సర్ చంద్రశేఖర వెంకట రామన్,1928లో […]




