PS Telugu News
Epaper

ఎన్టీఆర్ సామాజిక పెన్షన్ పంపిణీ చేసిన టి.డి.పి. మండల కన్వీనర్.

📅 01 Dec 2025 ⏱️ 7:05 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ డిసెంబర్ 1(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి)

మండల కేంద్రమైన యాడికిలో సచివాలయ సిబ్బందితో కలిసి ఎన్టీఆర్ సామాజిక పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న టి.డి.పి.మండలకన్వీనర్ దడియాల ఆదినారాయణ, ఈ మేరకు పెన్షన్ దారులు టి.డి.పి.మండల కన్వీనర్ దడియాల ఆదినారాయణ తో మాట్లాడుతూ సామాజిక పెన్షన్లు ఇంటి వద్దకు తెల్లవారక ముందే పెన్షన్లు పంపిణీ చేయడంతో ఆనందంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సచివాలయం వెల్ఫేర్ హరినాథ్, మహిళా పోలీస్ జీవిత, తెలుగుదేశం నాయకులుకూన వెంకటస్వామి,వంకం నాగరాజు,కాలూరు నాగరాజు,సింహాల భాస్కర,పళ్ళ ఆంజనేయులు, వసంతం,ఉదయ్, మునీంద్ర,రాఘవేంద్ర, రామకృష్ణ తదితర నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Scroll to Top