PS Telugu News
Epaper

జాతీయ-వార్తలు

జాతీయ-వార్తలు

వందేభారత్ స్పీడ్ షాక్: గ్లాసులో నీరు కదలడం లేదు

పయనించే సూర్యుడు న్యూస్ :దేశంలో నగరాలను కలుపుతూ వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు పరుగులు పెడుతున్నాయి. త్వరలో స్లీపర్‌ క్లాస్‌ వందేభారత్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు రైల్వే శాఖ రెడీ అవుతోంది. ప్రస్తుతం ట్రయల్స్‌ జరుగుతున్నాయి. తాజాగా ఓ వీడియో వైరల్‌గా మారింది. వెస్ట్‌ సెంట్రల్‌ రైల్వే పరిధిలోని రోహల్ఖుర్ద్-ఇంద్రఘర్-కోట సెక్షన్‌లో ట్రయల్ రన్‌ నిర్వహించారు. రైలు స్థిరత్వం, బ్రేకింగ్‌, ప్రయాణ అనుభవాన్ని పరీక్షించేందుకు లోడ్‌తో పాటు ఖాళీగానూ టెస్టింగ్‌ నిర్వహించారు. రైలు గంటకు 180 కిలోమీటర్ల టాప్‌స్పీడ్‌ అందుకుంది. […]

జాతీయ-వార్తలు

జమ్మూకశ్మీర్‌లో పేలుడు: 9 మంది మృతి, 29 మందికి గాయాలు—పోలీసుల విచారణ ప్రారంభం

పయనించే సూర్యుడు న్యూస్ :జమ్మూకశ్మీర్‌లో భారీ పేలుడు సంభవించి, 9 మంది మృతి చెందారు. మరో 29 మంది గాయపడ్డారు. శ్రీనగర్ సమీపంలోని నౌగామ్ ప్రాంత పోలీస్ స్టేషన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు ఇటీవల స్వాధీనం చేసిన పేలుడు పదార్థాలు పోలీస్‌ స్టేషన్‌లో ప్రమాదవశాత్తూ పేలాయని అధికారులు తెలిపారు.మృతి చెందిన వారిలో పోలీస్ సిబ్బంది, పేలుడు పదార్థాలు పరిశీలిస్తున్న ఫోరెన్సిక్ బృంద సభ్యులు ఉన్నారని అన్నారు. శ్రీనగర్‌కు చెందిన ఇద్దరు అధికారులు కూడా ఈ పేలుడులో

జాతీయ-వార్తలు

కోల్‌కతా ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిన మంటలు… నిమిషాల్లో భవనాలు భస్మం

పయనించే సూర్యుడు న్యూస్ :కోల్‌కతాలోని ఎజ్రా స్ట్రీట్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంటలు ఉవ్వెత్తున ఎగసిపడటంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగతో నిండిపోయింది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో మొత్తం 17 ఫైర్ ఇంజన్లనతో మంటలను ఆర్పుతున్నారు.కోల్‌కతా నగరంలోని అత్యంత రద్దీ ప్రాంతమైన బరాబజార్‌‌లో ఉదయం ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఉదయం 5 గంటల ప్రాంతంలో 17 ఎజ్రా

ఆంధ్రప్రదేశ్, జాతీయ-వార్తలు

చిన్నారుల హక్కుల కోసం జిల్లా న్యాయ సేవల సంస్థ ప్రత్యేక కృషి

పయనించే సూర్యుడు, నవంబర్ 14( రాజన్న సిరిసిల్ల జిల్లా బ్యూరో ఇన్చార్జి )చెరుకుపల్లి రాకేష్ చిన్నారులకు సమాన హక్కులు కల్పించడం, వారికి రక్షణ మరియు అవసరమైన సహాయాన్ని చేరువ చేయడమే లక్ష్యంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నిరంతరం కృషి చేస్తోందని చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ టి. పర్షరాములు తెలిపారు.శుక్రవారం తంగళ్లపల్లి మండలంలోని ఇందిరమ్మ కాలనీలో గల తెలంగాణ గిరిజన సంక్షేమ అప్‌గ్రేడ్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని న్యాయ విజ్ఞాన

జాతీయ-వార్తలు

పాక్ రక్షణ మంత్రి ఖవాజా: భారత్-ఆఫ్ఘనిస్తాన్‌తో యుద్ధానికి సిద్ధం

పయనించే సూర్యుడు న్యూస్ :ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు ఉగ్రవాదులకు స్థావరంగా ఉన్న పాకిస్తాన్‌లో ఆందోళనను మరింత పెంచింది. ఢిల్లీ ఉగ్రవాద దాడి తర్వాత, ఇస్లామాబాద్ కోర్టు కాంప్లెక్స్‌లో పేలుడు సంభవించింది. పాకిస్తాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్, రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తాజాగా మరోసారి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించారు. ఇస్లామాబాద్ దాడికి తామే బాధ్యత వహిస్తున్నామని తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP) ప్రకటించినప్పటికీ, ఇద్దరు నాయకులు భారతదేశంపై దృష్టి సారించారు.ఢిల్లీ ఉగ్రదాడి గురించి పాకిస్తాన్

Scroll to Top