అమలాపురంలో ఫిబ్రవరి 28, మార్చి 01 తేదీలలో 3వ ప్రపంచ తెలుగు మహాసభలు
పయనించే సూర్యుడు సూర్యుడు ఫిబ్రవరి 27 మమ్ముడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ స్థానిక కిమ్స్ వైద్య కళాశాల ప్రాంగణంలో ఫిబ్రవరి 28 మరియు మార్చి 01 తేదీలలో రెండు రోజుల పాటు 3వ ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించనున్నట్లు కిమ్స్, చైతన్య విద్యా సంస్థల స్థాపకుడు, అధినేత కె.వి.వి. సత్యనారాయణ రాజు (చైతన్య రాజు) తెలిపారు. గత రెండు ఏళ్లుగా ఈ సభలు రాజమహేంద్రవరం గైట్ విద్యా సంస్థల ప్రాంగణంలో జరగగా, ఈసారి కోనసీమ జిల్లా కేంద్రమైన […]




