PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పెండింగ్‌లో ఉన్న పోచమ్మ ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ .

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలివెలుగుల చక్రపాణి. ఈ రోజు కుంటాల మండలంలోని విట్టాపూర్ గ్రామంలో కొన్ని సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న పోచమ్మ ఆలయ నిర్మాణాన్ని పూర్తిచేయాలని ఎమ్మెల్యే గారు అధికారులతో మరియు క్రాంటక్టర్ ను సూచించారు. ఆలయ నిర్మాణం మధ్యలోనే నిలిచిపోవడంతో భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక పండుగలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు.ఈ సందర్భంగా గ్రామస్తులు తమ సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి, తక్షణమే నిధులు మంజూరు […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ప్రజల మధ్యలో మత విద్వేషాలు రెచ్చగొట్టే తీరును ఎంపీ అరవింద్ మానుకోవాలి

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్ రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రామ్ భూపాల్ ఈ రోజు శనివారం రోజున కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ భూపాల్ పత్రిక సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిన్నటి రోజు స్థానిక పార్లమెంట్ సభ్యుడు అరవింద్ మాట్లాడుతూ నిజం సర్కార్ పేరు వల్లనే నిజామాబాద్ అభివృద్ధి చెందడం లేదు అని, నిజం సాగర్లో నీళ్లు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

శ్రీ సరస్వతి శిశుమందిర్ గుజిరి గల్లి లో ఘనంగా ముందస్తు సంక్రాంతి వేడుకలు

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలివెలుగుల చక్రపాణి. ముందస్తు సంక్రాంతి సంబరాలు అంబరాన్ని ఉంటాయి. ఈ కార్యక్రమంలో భోగిమంటలు గంగిరెద్దులు,పంట పొలం,బొమ్మల కొలువు,ముగ్గుల పోటీలు మరియు పిల్లలు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. పాఠశాలలో కేవలం విద్యనే కాకుండా మన జాతీయ పండుగలను మరియు మన రాష్ట్ర పండుగలను వాటి గొప్పతనాన్ని విశిష్టతను పిల్లలకి తెలియజేస్తూ విద్యతోపాటు అన్ని రంగాల్లో మంచి జ్ఞానాన్ని అందిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పురుస్తూ గోపాల్ మరియు మార్కెట్ డైరెక్టర్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ప్రపంచానికి జ్ఞానానందించేది హిందుత్వం ఒక్కటే… హిందూ సమ్మేళనం

పయనించే సూర్యుడు జనవరి 10 ముమ్మిడివరం ప్రతినిధి గాంధీ నానాజీ ముమ్మిడివరం మండలం గేదెల్లంక గ్రామం ముమ్మిడివరం ఖండలో చివరిదైన తొమ్మిదవ సమ్మేళనం ఘనంగా నిర్వహించడం జరిగినది. ఈ సమ్మేళనంలో విశిష్ట అతిథిగా పూజ్యశ్రీ పొడుగు వేంకట సత్యనారాయణ ప్రసాదాచార్య స్వామీజీ వారు పాల్గొని అనుగ్రహ భాషణం చేస్తూ ప్రపంచానికి జ్ఞానాన్ని అందించగలిగిన ఏకైక ధర్మం హిందూ ధర్మం మాత్రమే అటువంటి ధర్మం ప్రజ్వలిస్తు ఉన్నంతకాలమే ప్రపంచం సుభిక్షంగా ఉంటుంది. మతాల పేరుతో ఎన్నో దేశాలు కొట్టుకుంటున్నాయి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఘనంగా తపస్ క్యాలెండర్ ఆవిష్కరణ

{పయనించే సూర్యుడు }{న్యూస్ 10 మరికల్ } పోరాటాల సంవత్సరం గా 2026 పెండింగ్ సమస్యలైన PRC, DA లను విడుదల చేయాలి సృజనాత్మక తో తపస్ క్యాలెండర్ మరికల్ లో ని మండల వనరుల కేంద్రంలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (TPUS) క్యాలెండర్ ఆవిష్కరణ ఘనంగా జరిగింది..మండల విద్యాధికారి కరిముల్లా , కాంప్లెక్స్ GHM లు నాగరత్నమ్మ, బాల్ నారాయణ, GHM విజయ్ కృష్ణ చేతులమీదుగా తపస్ కాలమానిని ఆవిష్కరించారు.. ఈ సందర్భంగా MEO

Scroll to Top